హైదరాబాద్ : సనత్ నగర్ పరిధిలోని ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రు�
హైదరాబాద్ : ఎల్బీనగర్ పరిధిలోని గడ్డి అన్నారంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావ�
యాదాద్రిలో లక్ష్మీనరసింహుడి ఆలయానికి అనుబంధంగా ఉన్న పర్వతవర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయ పునఃప్రారంభం సందర్భంగా చేపట్టిన మహాకుంభాభిషేక మహోత్సవంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో టీఆర్ఎస్ పోషించిన భూమిక చరిత్రలో చెరగని పేజీ. ఎన్నెన్నో దారుల్లో చీలిన తెలంగాణ నినాద ఉద్యమాలను ఏకం చేసిన ఘనత కేసీఆర్ది. ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమించే స్థాయికి ఎదగడమనేది �
గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వారం పది రోజుల్లో పూర్తిచేసి బ్లూ ప్రింట్ తయారు చేయాలని, త్వరలోనే మళ్లీ గ్రామానికి వస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ వాసాలమర్రి గ్రామ సర్పంచ్ ఆంజనేయులుకు సూచించా�
తెలంగాణ ప్రజల కోసమే టీఆర్ఎస్ పుట్టింది ఉద్యమ సారథిగా, పాలకుడిగా కేసీఆర్ సక్సెస్ వ్యతిరేక శక్తులతో జై తెలంగాణ అనిపించారు రాష్ట్రం ఏర్పడక ముందే అభివృద్ధిపై రోడ్మ్యాప్ పిన్న వయసులోనే రాష్ర్టాన్ని �
రేపటి ప్లీనరీకి భారీగా ఏర్పాట్లు అంబరాన్ని అంటేలా వేడుకల నిర్వహణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): దేశ రాజకీయాలను ప్రభావితం చేసేలా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడ�
కొత్త జోనల్లో ఉద్యోగాల భర్తీ మొదలైంది ఉద్యోగార్థులకు విప్ బాల్క సుమన్ సూచన హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని, సో
హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఉద్యోగ ప్రకటనలు జారీ చేశారని తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ తెల
హైదరాబాద్ మహా నగరం మూడు మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రులతో ఆరోగ్య నగరంగా అవతరించబోతోంది. నగరంలోని మూడు ప్రాంతాల్లో నూతనంగా నిర్మించనున్న టిమ్స్ ఆసుపత్రులకు నేడు పునాది రాళ్లు పడనున్నాయి. రాష్ట్రంలో వైద్య�
నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ ప్రకటనలు జారీ చేశారని, ఇచ్చిన మాట నిలబెట్టకున్నారని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నారు. పోలీస్శా�
జనగామ : దేశంలో అంబేద్కర్ తర్వాత అంతగా దళితుల గురించి ఆలోంచి, వారి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు అనే పథకాన్ని ప్రారంభించిన ఘతన సీఎం కేసీఆర్కే దక్కుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎ�