నగరం నలుమూలలా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను విస్తృత పరిచే ఆశయంతో నిర్మించ తలపెట్టిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆస్పత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం శంకుస్థాపన చేశ�
నేడు టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి తరలివెళ్లనున్న ఆహ్వానితులు గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ పండుగ వాతావరణంలో చేసేలా ఏర్పాట్లు సిద్దిపేట, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగ�
కాచిగూడ టూ కొడకండ్ల వరకు కూతపెట్టిన రైలు మరోసారి ట్రయల్న్ నిర్వహించిన అధికారులు గజ్వేల్ నుంచి కొడకండ్ల వరకు రైలులో ప్రయాణించిన ఎఫ్డీసీ చైర్మన్ గజ్వేల్/మనోహరాబాద్, ఏప్రిల్ 26: కాచిగూడ నుంచి కొడకండ
టిమ్స్ వైద్యశాలల శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకొని నగర పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాకను పురస్కరించుకొని ముందస్తుగానే ట్రాఫిక్ ఆంక్షలను
ఊరూవాడ ఒక్కటై దీక్షలు సిద్దిపేట, ఏప్రిల్ 26: తెలంగాణ రాష్ట్ర సాదన కోసం ఉద్యమ గరిమనాభి అయిన సిద్దిపేటలోని పాత బస్టాండ్, నంగునూరు మండలం పాలమాకులలో చేపట్టిన దీక్షలు చరిత్రాత్మక ఘట్టంగా నిలిచాయి. తెలంగాణ రా
రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరించాలి డీఆర్డీవో శ్రీనివాస్ ఏపీఎం, సీసీ, వీవోఏలకు శిక్షణ మెదక్, ఏప్రిల్ 26 : జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల్లో యాసంగి ధాన్యం సేకరణ ప్రారంభించాలని
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని గడ్డిఅన్నారంలో నూతనంగా ప్రభుత్వం రూ. 900కోట్లతో నిర్మించనన్న టిమ్స్కు సీఎం కేసీఆర్ మంగళవారం భూమి పూజ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో నియోజకవర్గంతో పాటుగా మహేశ్వరం ని�
దేశంలోనే మొదటి పది ఆదర్శ గ్రామాలు మన తెలంగాణవే! ఈ విషయాన్ని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తన వెబ్సైట్లో పేర్కొన్నది. సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనా పథకం కింద ఎంపికైన గ్రామాల వివ�
CM KCR | హైదరాబాద్ నగరంలోని కొత్తపేట(ఎల్బీనగర్), ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్(సనత్ నగర్), అల్వాల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు ముఖ్యమంత్రి కేసీఆర్ భూమి పూజలు చేశారు. ఈ మూడు ఆస్ప�
హైదరాబాద్ : మతం, కులం పేరిట కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. మంగళవారం సీఎం కేసీఆర్ నగరంలోని మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా అల్వాల్లో ఏ�
హైదరాబాద్ : వైద్య విధానాన్ని పటిష్టపరిచే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మంగళవారం గచ్చిబౌలి, ఎల్బీనగర్, సనత్నగర్, అల్వాల్లో టిమ్స్ ఆసుపత్రు�
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహిళా సాధికారత, సంక్షేమం, సమగ్ర వికాసం కోసం చేపడుతున్న పథకాల అమలులో అంగన్వాడీ టీచర్ల పాత్ర అత్యంత కీలకమైందని స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స