హైదరాబాద్ : తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్దే విజయమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్లీనరి ముగింపు సందర్భంగా దేశ రాజకీయాలు, టీఆర్ఎస్ పాత్ర తదితర అంశాలపై స్పందించ�
హైదరాబాద్ : దేశంలో అన్ని వనరులున్నా.. వాటిని వినియోగించుకునే పద్ధతి లేదని సీఎం కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్లీనరి ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో మూస ధోరణిలో మూస రాజకీయాలు నడుపుతున్నారని, దేశ�
హైదరాబాద్ : దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరి ముగింపు సమావేశంలో కీలక ఉపన్యాసం చేశారు. రాబోయే రోజుల్లో కీలకపాత్ర పోషించనున్నట్లు ప్రకటి
హైదరాబాద్ : దళితుల జీవితాల్లో దళిత బంధు ఒక నవశకం అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ప్లీనరీ వేదికగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. దేశంలో అత్యంత వెనుబడిన జాతి దళిత జాతి అని
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఆధ్వర్యంలో సౌత్ ఆఫ్రికాలో ఘనంగా నిర్వహించారు. ముందుగా టీఆర్ఎస్ పార్టీ జెండాన
హైదరాబాద్ : భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న వర్గాలు, భిన్న సంస్కృతుల సమహారంగా భారత్ ఉందని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అందమైన పూలబోకేలా ఉన్న భారతదేశాన్ని కాపాడాలంటే
హైదరాబాద్ : తెలుగు వారి చరిత్ర తిరిగి చూస్తే ఓ వాస్తవం మన కళ్ల ముందు కనబడుతుంది. దశాబ్దాల చరిత్రలో ఎంతో మంది రాజకీయ పార్టీలు పెట్టినా, ఎన్నో ప్రయత్నాలు చేసినా.. ఇద్దరే మహానుభావులు చరిత్ర�
హైదరాబాద్ : ఈ దేశం సరైన పద్ధుతుల్లో ముందుకు పోవాలంటే.. రాజ్యాంగం ఉన్నది ఉన్నట్టుగా అమలు కావాలంటే, అంబేద్కర్ స్ఫూర్తి నిజం కావాలంటే, మౌలికమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకుని అద్భుతమైన ప్రత్యా�
హైదరాబాద్ : ఈ దేశానికి, ప్రపంచానికే దళితబంధు పథకం ఆదర్శం కాబోతోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దిశ దశ లేని అయోమయ పరిస్థితుల్లో ఉన్న తెలంగాణ.. ఈ రెండు దశాబ్�
Minister Niranjan reddy | భారతదేశాన్ని పరిపాలించే ఏ దేశమైనా రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యమివ్వాలని, కేంద్రంలోని బీజేపీ సర్కార్ మాత్రం దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పెట్టుబ�
హైదరాబాద్ : దేశంలో మతం, కులం పేరిట రాజకీయాలు చేస్తున్న పార్టీలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ఈ దేశానికి కావాల్సింది కత్తుల కొట్లాటలు, తుపాకుల చప్పుళ్లు కాదు.. కరెంట్, సాగునీరు, తాగునీరు, ఉద�
హైదరాబాద్ : ఈ దేశానికి కావాల్సింది రావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కాదు.. ఇవేం సాధించలేవు.. ఇవాళ దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ ఎజెండా. ఒక అద్భుతమై ప్రగతి పథంలో తీసుకెళ్లే ఎజెండా కావాలి. ఆ సిద్ధాం
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఊరూరా వాడవాడలా గులాబీ జెండాలు రెపరెపలాడాయి. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ శ్ర�