తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడి హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడిన మాటలు నేను ఇందాకా టీవీలో విన్నాను. ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా! అహంకారంతోనో లేదా తన సొం
‘ఒక రాష్ట్రం గురించి అడ్వైర్టెజ్మెంట్ విన్న. అందులో మహిళలు మాట్లాడుతరు. స్వయం సహాయక సంఘాలు పెట్టుకున్నం. అందుకే ఇప్పుడు రెండుపూటలా తింటున్నం. గ్రూపు లేకపోతే ఒకపూటే తిండి.. అనేది దాని సారాంశం. ఒక మిత్రున
ఆవిష్కరించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన 40 అడుగుల పార్టీ జెండాను వర్కింగ్ ప్రెసిడెంట్�
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : చేనేతపై విధిస్తున్న జీఎస్టీని పూర్తిగా తొలగించాలని టీఆర్ఎస్ ప్లీనరీలో తీర్మానించడం పట్ల అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం హర్షం వెలిబుచ్చింది. పార్టీ అధినేత
కేసీఆర్ లాంటి సమర్థ నేతను దేశ ప్రజలు కోరుకొంటున్నారు టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు జరిగిన అన్యాయాలపై పోరాడి విజయం సాధించిన సీఎం కేసీఆర్.. దేశం�
రాజధాని సిగలో గులాబీ రంగు పతాకమై అంబురాన్నంటింది. జెండా రెపరెపలాడింది. ఏ వీధి చూసినా పండుగ వాతావరణం సంతరించుకున్నది. ఏ వాడ చూసినా.. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో మారుమోగాయి. బుధవారం తెలంగాణ రాష్ట్ర సమి�
మణిదీపం మన తెలంగాణ తెలంగాణ ప్రజల ఆస్తి టీఆర్ఎస్.. యావన్మందికి కాపలాదారు పెట్టనికోట.. కంచుకోట గులాబీ పార్టీ.. రెండు దశాబ్దాలుగా అప్రతిహత ప్రయాణం ఆగమయ్యే కాడి నుంచి ఆదర్శంగా నిలిచినం.. అన్నింట్లో మనమే నంబ�
ఊరూవాడ గులాబీ పండుగ ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం పార్టీ జెండాను ఎగురువేసిన శ్రేణులు స్వీట్లు పంపిణీ చేసి సంబురాలు తెలంగాణ ఉద్యమాన్ని గుర్తుతెచ్చుకున్న నాయకులు హైదరాబాద్లో జరిగిన ప్లీనరీ సమావ
జిల్లాలో ఘనంగా టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ప్లీనరీకి తరలివెళ్లిన టీఆర్ఎస్ శ్రేణులు మెదక్ న్యూస్ నెట్వర్క్, ఏప్రిల్ 27 : తెలంగాణ ఆవిర్భావ దినత్సోవం వేడుకలను బుధవారం జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించక�
యాసంగి ధాన్యం సేకరణకు ఏర్పాట్లు సంగారెడ్డి జిల్లాలో 155 కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు 15 సెంటర్లు ప్రారంభం 75 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం మెదక్ జిల్లాలో 341 కేంద్రాలకు 80 ప్రారంభం 3.47 లక్షల మెట్రి�