హవేళీఘనపూర్, ఏప్రిల్ 29 : రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ నేతలకు కనీస అవగాహన లేదు. ఈ విషయాన్ని గమనించిన సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ చొరవతోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటున్నా
లండన్ : సీఎం కేసీఆర్ ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తున్నారని ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ఎన్నారై టీఆర్ఎఎస్ యూకే ఆధ్వర్యంలో లం�
Traffic restrictions | రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఎల్బీస్టేడియంలో ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసర ప్రా
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆఫీస్కు శ్రీకారం నానక్రాంగూడలో శంకుస్థాపన చేసిన కేటీఆర్ గూగుల్తో రాష్ట్ర సర్కారుఅవగాహన ఒప్పందం యువత, మహిళాపారిశ్రామికవేత్తలకు శిక్షణ ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ సాధి�
నల్లగొండ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరిన్ని వరాలు ప్రకటించారు. గత డిసెంబర్లో పర్యటించినపుడు పలు అభివృద్ధి పనులకు ఓకే చెప్పిన సీఎం..
నష్టాలు ఉన్నా, 49 వేల కుటుంబాలతో ముడిపడి ఉన్న టీఎస్ఆర్టీసీని ప్రభుత్వం బతికించుకొంటుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. డీజిల్ ధరలు లీటరుకు రూ.40 అదనంగా పెరిగినా, కరోనాతో సతమతమవుతున్న త�
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం ప్రగతిభవన్లో సమావేశమయ్యారు. సమకాలీన జాతీయ రాజకీయాలపై ఇరువురు సీఎంలు చర్చించినట్టు తెలిసింది.
ఆయన వ్యూహం అనూహ్యం. ఆ మార్గం దుర్గమం. ఆ అడుగు జాడల్లో నడుస్తూ ఉంటే అప్పటివరకూ అసాధ్యమన్న వారిలో కూడా ఆశ చిగురించటం మొదలవుతుంది. అది క్రమంగా ఆత్మవిశ్వాసం అవుతుంది. తుఫాను సృష్టించే ప్రజా ఉద్యమం మహోత్తుంగ త
బండ్లగూడ : అన్ని వర్గాల వారి సంక్షేమమే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు.గురువారం ఆయన పలువురు బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వచ్చిన చ�
నల్లగొండ : నిధులు పుష్కలంగా ఉన్నాయని పనులలో వేగం పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా జిల్లాలో చేపట్టిన నెల్లికల్లు లిఫ్ట్ పనుల పురోగతి పై ఆయన గురువ�
నల్లగొండ : నల్లగొండ పై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి వరాల జల్లు కురిపించారు. నల్లగొండ మున్సిపాలిటీని ఆధునికరించేందుకు గాను నుడా(నల్లగొండ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) గా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ న�