Satyavathi rathod | ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavathi rathod) శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు, కర్షకుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నదని చెప్పారు.
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డే సందర్భంగా సీఎం కేసీఆర్ కార్మికలోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మే డే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమ ల�
హెచ్బీఏ-2 పరీక్షను తప్పనిసరిచేసే యోచన జాతీయ సదస్సులో మంత్రి హరీశ్రావు మైలార్దేవ్పల్లి, ఏప్రిల్ 30: తెలంగాణలో తలసేమియా వ్యాధి నివారణకు అవిశ్రాంతంగా పోరాడుతామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీర�
నిరుపేదల జీవితాలకు ఆర్థిక భరోసా 6,354 మందికి యూనిట్ల అందజేత ఎక్కువగా డెయిరీ యూనిట్ల ప్రారంభం మంత్రి గంగుల కమలాకర్ పర్యవేక్షణ దళితబంధు ఫలాలపై లబ్ధిదారుల హర్షం కరీంనగర్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): సమాజంలో
ఏప్రిల్లో 70 శాతానికి చేరిన ప్రయాణికులు రోజుకు సరాసరి రూ.12 కోట్ల ఆదాయం ప్రతి రోజు గమ్యానికి 29.28 లక్షల మంది ఏప్రిల్ 25రూ.14.17 కోట్లు ఏప్రిల్ 4రూ.14.77 కోట్లు ఏప్రిల్ 18రూ.15 కోట్లు ఏప్రిల్ 11రూ.13.66కోట్లు హైదరాబాద్, ఏప
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ కార్మిక, కర్షకలోకానికి మే డే శుభాకాంక్షలు తెలిపారు. మే డే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నదన
కేంద్రానికి రోగం వచ్చింది. దానికి చికిత్స చేయాల్సి ఉన్నది. దేశం నాశనమవుతుంటే, కావాలని విద్వేషాన్ని సృష్టిస్తుంటే దేశవాసులుగా ఆపాల్సిన బాధ్యత మనపై ఉన్నది. కూల్చివేతలు, పగలగొట్టడాలు చాలా సులువు. దేన్నయిన�
తెలంగాణ నినాదాన్ని తలకెత్తుకోవటానికి ముందు కొన్ని నెలలపాటు తెలంగాణ తప్ప మరి దేనిగురించీ కేసీఆర్ ఆలోచించేవారు కాదు. మేధావులు, ఉద్యమకారులు, ప్రొఫెసర్లు, కళాకారులతో ఎడతెగని చర్చలు జరుపుతూ తెలంగాణకు సంబం
మతోన్మాద, దోపిడీ విధానాలు అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి లౌకికశక్తుల ఐక్యత అనివార్యమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అ న్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం�
ఏపీ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా కుటుంబ సమేతంగా శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో భేటీ అయ్యారు. మంత్రి రోజాకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
రైతు బీమా తరహాలో చేనేత కార్మికులకు బీమా ధీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటుచేసిన క్యాబినెట్ సబ్కమిటీ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. రైతుబీమా తరహాల�
81 వేల జాబ్లకు ఒకేసారి ప్రకటన సీఎం కేసీఆర్ ముందుచూపుతోనే జోనల్ వ్యవస్థ స్థానికులకే దక్కనున్న 95 శాతం ఉద్యోగాలు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పెద్ద మొత్తంలో ఉద్యోగాలను భర్తీ చేయాలనుకున్న ప్రభుత్వ �
హైదరాబాద్ : రాష్ట్రంలో పరిస్థితులు అద్భుతంగా వున్నాయి. కానీ.. కేంద్రంలో మాత్రం పరిస్థితులు బాగో లేవు. కొంత గడబిడ వుంది. అక్కడ కొంత రోగం వుంది. దానికి చికిత్స చేయాల్సిన అవసరం మాత్రం ఉందని ముఖ్యమం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా.. శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్కు వచ్చారు. ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో రోజా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా