ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శిస్తున్న ప్రతిపక్ష పార్టీలపై ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు నిప్పులు చెరిగారు. ‘సీఎం పదవిని, వయసును చూసేది లేదు. తెలంగాణ తెచ్చిన నాయకుడన్న సోయి మరిచి రోడ్ల మీద తి�
సార్వత్రిక ఎన్నికలకు దాదాపు రెండేండ్ల సమయం ఉన్నది. తెలంగాణ నుంచి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్, తమిళనాడు నుంచి స్టాలిన్, కేరళ నుంచి పినరయి విజయన్, కర్ణాటకలో బసవరాజ్ బొమ్మై ఉత్తరాది రాష్ర్టాల కం�
కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, మే4 (నమస్తే తెలంగాణ): సినీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షు
రంగారెడ్డి : సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే రాష్ట్రంలోని పల్లెలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం శంకర్పల్లి మండలంలోని ఎల్వెర్తి, మహాలింగపు�
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ పిలుపు రాష్ట్రంలో యాదవుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ విశేష కృషి: తలసాని మన్సూరాబాద్, మే 3: ప్రతి యాదవ విద్యావంతుడు ఒక పేద విద్యార్థిని దత్తత తీసుకొని, వారి ఉన్నత చద
కేంద్రాల్లో గన్నీ సంచుల కొరత లేదు పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కొత్తపల్లి, మే 3: ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో తెలంగాణలో సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించకుండా కేంద్రం అడ్డుకొంటున్నదని పౌరసరఫరాలశాఖ మం
రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలమట్టాలు పెరిగాయి. రాష్ట్రంలో ఈ ఏడాది సాధారణానికి మించి 30 శాతం అధికంగా వర్షపాతం నమోదయ్యింది. దీంతో సరాసరి సగటు భూగర్భ జలాల నీటిమట్టం 8.73 మీటర్లుగా నమోదైంది.
సాకారమవుతున్న సీఎం కేసీఆర్ కల వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు సిద్దిపేట, మే 3: త్వరలో రాష్ట్రంలోని అన్ని సర్కార్ దవాఖానల్లో మోకాలు చిప్ప మార్పిడి శస్త్రచికిత్సలు ప్రారంభించనున్నట్టు వైద్యారోగ్యశా�
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ యాదాద్రి, మే 3 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి దేవస్థానాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కొనియాడారు. ఇంత గొప్పగా తీర్చిదిద్దిన క
సీసీఎస్ పోలీసులకు టీఆర్ఎస్వీ ఫిర్యాదు ఉస్మానియా యూనివర్సిటీ, మే 3: ముఖ్యమంత్రి కేసీఆర్పై సోషల్మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్�
నేత కార్మికులను ఆదుకోవటానికి ఇప్పటికే సమగ్ర చర్యలను చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ‘నేతన్న బీమా’కు నిధులు విడుదల చేయడం హర్షణీయం. దీంతో చేనేత, పవర్లూమ్, యాన్సిలరీ, ఇలా.. ఏ విభాగంలో పనిచేసే కార్మికుడి�
రాజన్న సిరిసిల్ల : వేములవాడ రాజన్న కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం వేములవాడ రాజన్నను మంత్రి కొప్పుల దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అ�
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లిం సోదర సోదరీమణులంతా ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన వేడుకలను �