హైదరాబాద్ : టీడీపీ సీనియర్నాయకుడు, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి(72) గుండెపోటుతో మృతి చెందిన సగతి తెలిసిందే. ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి 4 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా గ
తొగుట, మే 06 : సీఎం కేసీఆర్ చొరవతోనే స్వరాష్ట్రంలో పల్లెసీమలు బలపడుతున్నాయని మెదక్ ఎంపీ, జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వర్ధరాజ్పల్లిలో జరుగుతున్న ప
నల్లగొండ : రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేస్తోన్న కాంగ్రెస్, బీజేపీలపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. కేసీఆర్ పులి లాంటోడు.. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అన్నా.. కేసీఆర్కు తెలంగాణ అన
MLC kavitha | తెలంగాణలో పర్యటించనున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ కవిత ప్రశ్నాస్త్రాలు సంధించారు. మీరు కానీ, మీ పార్టీ కానీ పార్లమెంటులో తెలంగాణ అంశాలు, హక్కులను ఎన్నిసార్లు ప్రస్తావించా�
ఉట్టికెగరలేనమ్మ స్వర్గాని కెగురుతానన్నట్టు, ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయాన్ని భ్రష్టు పట్టించిన పార్టీ, తాను అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రైతులను అరిగోస పెడ్తున్న పార్టీ నేత తగుదునమ్మా అని తెలంగాణకు నీత�
సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ర్టాన్ని సాధించుకున్న తర్వాత ఏడేండ్ల పది నెలల కాలంలో తెలంగాణలో వ్యవసాయానికి అగ్రతాంబూలం ఇచ్చి రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి చెప్ప�
రాష్ట్రంలో కులవృత్తులు వికసిస్తున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి కుల వృత్తుల వికాసమే కీలకమని భావించిన ప్రభుత్వం వాటి ఆధునికీకరణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నది. ఉచిత చేపపిల్లల పంపిణీ, గొర్ర�
సీఎం కేసీఆర్, కేటీఆర్, కవిత గురించి అమర్యాదగా మాట్లాడితే సహించేది లేదు ఆ నలుగురు ఎంపీలు దుష్ట చతుష్టయం రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి ఐరన్లెగ్లు పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి ఆగ్రహం హైదరాబాద్, మే 5 (నమస�
కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో పథకాల ఊసేది? ఇక్కడ సాగు స్వర్ణయుగం.. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో దయనీయం రైతుబంధు, రైతుబీమా,ఆసరా, కల్యాణలక్ష్మి, ఉచిత విద్యుత్, రుణమాఫీ, దళితబంధు, ట్రైకార్ రుణాలు.. ఇలా ఎన్నో ప�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ఈ మేరకు గురువారం ఎమ్మెల్యే తన నివాసంలో నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారునికి ర�
హైదరాబాద్ : రైతు సంఘర్షణ పేరిట రేపు వరంగల్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించబోయే సభపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. యూపీఏ పదేండ్ల పాలనలో ఎక్కడా చూసినా రైతన్�
దేశంలోనే సాగురంగంలో నవశకానికి తెలంగాణ నాంది పలికింది. అరుదైన నేలల సమాహారంగా, అన్నిరకాల పంటలకు అనువైన ప్రాంతంగా ఉన్న తెలంగాణను అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా ప్రభుత్వం తీర్చిదిద్దింది.