కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రకటన రైతుల విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి కుడా కార్యాలయంలో సమీక్ష సమావేశం పాల్గొన్న పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్,
ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరితహారం కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటికే ఏడు విడుతలు పూర్తవగా భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ‘�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టడమే వందల ఎకరాలు ఉన్న ఇంట్లో పుట్టాడని, ఆయనకు ఆస్తులు కొత్త కాదని పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్ దార్శనికతకు ఈ పథకం నిదర్శనం తెలుగు వర్సిటీ ప్రొఫెసర్ భూక్యా బాబురావు ఖైరతాబాద్, మే 10 : మనఊరు-మనబడి కార్యక్రమం కోసం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం ప్రొఫెసర్ భూక్యా
జగిత్యాల మే 10: దళిత బంధు పథకాన్ని వినియోగించుకుంటూ దళితులు ఆర్థికంగా ఎదగాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాలోని గొల్లపల్లి మండలంలో 100 మంది దళిత బంధు లబ్ధిదారులకు మంజూర�
నల్లగొండ : సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలకు మహర్దశ వచ్చిందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం కేతపల్లి మండలం కొత్త పేట గ
గ్రీన్ చాక్పీస్ బోర్డులు, డ్యూయల్ డెస్క్, ఫర్నిచర్ సరఫరాకు మరో 396 కోట్ల వ్యయం మన ఊరు.. మన బస్తీ- మన బడి పనులకు గ్లోబల్ టెండర్లు.. ఆఖరు తేదీ ఈ నెల 17 9,123 బడులకు పంపిణీకి గడువు ఏడాది హైదరాబాద్, మే 9 (నమస్తే తెల�
సూర్యాపేట : దళితులను ఆర్థికంగా సుసంపన్నం చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చివ్వెంల మండలం తుల్జారావు పేటలో ఆయన దళిత బంధు పథకాన్ని ప్రారం�
నారాయణపేట : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులకు, చెరువుల అభివృద్ధి కోసం ఇప్పటి వరకు రూ. 28 వేల కోట్లు ఖర్చు పెట్టామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, పాలమూరు
పెద్దపల్లి : కేంద్రం యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పినా రైతులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి రైతులు ధాన్యాభిషేకం చేశారు. రైతు అభివృద్ధి ప్రదాత, ముఖ్యమంత్రి కేసీఆర్ చి�
జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ వస్తే ఏమొస్తది అన్న వాళ్లకు కొత్త జిల్లాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూస్తే అర్థమవుతుంది. కొత్త జిల్లాలు ఏర్పడటం ద్వారా అధికారులు అంతా ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధ
హైదరాబాద్ : కామారెడ్డి రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున
పడావు భూములక్కడ.. పైరు సంబురం ఇక్కడ.. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కరెంటు కోసం అన్నదాతల గోస విద్యుత్తు లేక భూములు పడావు తెలంగాణలో భూములు కొంటున్న సరిహద్దు ప్రాంతాల అన్నదాతలు ఇక్కడి కరెంటుతో అక�