చేర్యాల, మే 13 : కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను హరించి వేస్తున్నది. అంతే కాకుండా దేశ ప్రజల పై ధరల భారం మోపుతుండడంతో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ధర్మపోరాటం సాగిస్తున్నారన
సిద్దిపేట : ప్రజలందరికీ ప్రభుత్వ సేవలు సులువుగా అందాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ములుగులో సమీకృత మండల కార్�
హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలో చేపట్టబోయే పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఈ నెల 18వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించనున్నారు. ఈ సమీక్షా సమావేశాన�
పెట్టిన ఖర్చు రూ.36 వేల కోట్లు ఇన్ని నిధులు వెచ్చించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ గ్రామాల్లో ప్రతిఇంటికీ చేరుతున్న మంచినీళ్లు నదీ జలాలతో దాహం తీరుస్తున్న ఘనత మనదే ఎన్నో ప్రశంసలు, అవార్డులతో ముంచెత్తిన కేంద్ర�
నీరుపోసి చెట్టును చిగురింపజేసినట్టు.. పడావుపడ్డ పరిశ్రమలకు ప్రాణం పోసింది తెలంగాణ ఉద్యమం. ‘వేరు తెలంగాణ చీకట్ల పాలవుతదన్న భయంపోయి అభివృద్ధిలో తెలంగాణ తీరే వేరు’ అన్న భరోసానిచ్చింది. పురిట్లోనే ఆగమైతదన
సీఎం కేసీఆర్ గొప్ప మానవతా వాది.. మానవత్వానికి మారు పేరని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి టీ హరీశ్రావు పేర్కొన్నారు. పేదల ఆకలిని అర్థం చేసుకొని, వారి కడుపు నింపేలా అనేక పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు.
గత ఎన్నికలకు ముందు ఆ ఊళ్లో బీజేపీ అంటే ఎవరికీ తెలియదు. మోదీ బూటకపు హామీలను నమ్మిన ఓ సామాన్యుడు కమలం జెండా భుజానేసుకొని ఊరంతా తిరిగి పార్టీని పరిచయం చేసిండు.
సర్కారు సాయంతో ఆర్థికాభివృద్ధి జనగామ, పాలమూరు జిల్లాల్లో దళితులకు యూనిట్ల పంపిణీ వాహనాలు అందజేసిన ఎమ్మెల్యేలు స్టేషన్ ఘన్పూర్/జడ్చర్ల/భూత్పూర్, మే 12: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తు
అది ఆదివాసీలు నివాసం ఉండే రాష్ట్రంలోనే అత్యంత మారుమూల ప్రాంతం. అక్కడ కొండల్లో ఉన్నది ఒకే కుటుంబం.జనాభా ఆరుగురే. అలాగని, ప్రభుత్వం వారిని గాలికి వదిలేయలేదు. కరెంట్ సౌకర్యం కల్పిం చింది.
భావ వ్యక్తీకరణలో భాష కీలకం. అట్లాగే భాషణలో కూడా భాష కీలకమే. భాష అంటేనే ఓ భావనా పటిమ. ఇటీవల టీఆర్ఎస్ ప్లీనరీ వేదికపై, ముగింపు సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన భాషణలో భాష అత్యంత రమణీయమై, ప్రాధాన్యాన్ని సంతరిం�
ఎనిమిదేండ్లలో మారిన గ్రామ రూపురేఖలు టీఆర్ఎస్ పాలనలో ఇంటింటికీ స్వరాష్ట్ర ఫలాలు జోడెడ్లలా అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన రాష్ట్ర సర్కారు ఉచిత విద్యతో ఉన్నత శిఖరాలకు విద్యార్
వెంగళరావునగర్, మే 12 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ దవాఖానాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎర్రగడ్డలోని ఛాతీ దవాఖానాలో రోగి సహాయకుల కోసం ఏర్పాటు �
జనగామ : నిరంతరం ప్రజా సేవలోనే ఉంటాను. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడు కృషి చేస్తానని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో హౌసింగ్ బోర్డుకు చె�
మన వ్యవసాయ పథకాలపై ఈజిప్ట్ అచ్చెరువు రాష్ట్ర ప్రభుత్వానికి ఈజిప్ట్ శాస్త్రవేత్తల ప్రశంస 5% భూమిలోనే అద్భుతాలు సృష్టిస్తున్న దేశం ఈజిప్ట్ శాస్త్రవేత్తలతో మంత్రి నిరంజన్రెడ్డి భేటీ హైదరాబాద్, మే 12 (�
రన్వే 1.8కి.మీ నుంచి 3.9కి.మీ విస్తరణకు ప్రతిపాదన 235 ఎకరాల భూసేకరణకు కసరత్తు టర్మినల్ భవనానికి 195 ఎకరాలు అవసరం స్థల సేకరణపై అధికారులతో చర్చించిన మంత్రి కేటీఆర్ సర్వే నిర్వహించేందుకు అధికారుల సమాయత్తం ప్రత�