ఈ శీర్షిక కొంచెం తీవ్రంగా అనిపిస్తుండవచ్చు కానీ, మొన్నటి కాంగ్రెస్ సభ ఆసాంతం చూసి ఉన్నవారు అర్థం చేసుకోగలరు ఈ తీవ్రత. అక్కడ మాట్లాడినవాళ్లలో ఒక్కడంటే ఒక్కడు ‘జై తెలంగాణ’ అనలేదు. ఒక్కనికీ తెలంగాణ ఆత్మ ల�
మెదక్ మున్సిపాలిటీ, మే 8 : జిల్లా కేంద్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 8 నుంచి 20 వార్డుల్లో పట్టణ ప్రగతి నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధ�
హైదరాబాద్ : పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు వరం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసంలో 113 మంది లబ్ధిదారులకు కల్యా
వివిధ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు బతుకమ్మ చీరల ఆర్డర్ల ద్వారా మరో రూ.1,436 కోట్లు రూ.5 లక్షల బీమా కల్పనతో నేత కార్మికులకు భరోసా చేనేతకు కేంద్ర ప్రభుత్వ సహాయం 11.27 కోట్లే హైదరాబాద్, మే 7 (నమస్తే తెల�
గంగాధర, మే 7: పేదింట కల్యాణలక్ష్మి సంబురం అంబరాన్నంటింది. కవల బిడ్డల పెండ్లిళ్లకు ఒకేసారి కల్యాణలక్ష్మి కింద రూ.లక్ష చొప్పున మంజూరుకావడంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగితేలింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం క�
ఏకగ్రీవంగా ఎన్నుకొన్న పాలకమండలి మంత్రి మహమూద్ అలీ శుభాకాంక్షలు హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వక్ఫ్బోర్డు చైర్మన్గా మహ్మద్ మసిఉల్లాఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): శ్రమశక్తి అవార్డులు స్వీకరించిన అంగన్వాడీ టీచర్లను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. శ్రమశక్తి అవార్డులు సొంతం చేసుకున్న టీచర్లు నల్లా భారతి, ఆడెపు వరలక్ష్మి శని�
ఖమ్మం నగర అభివృద్ధికి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి పాలకవర్గం ఏడాది పూర్తయిన సంబురాల్లో వీసీలో మంత్రి అజయ్ మున్సిపల్ కార్యాలయంలో కేక్ కట్ చేసిన కార్పొరేటర్లు, అధికారులు ఖమ్మం, మే 7: ఖమ్మం మున్సిపల�
తిరుమలాయపాలెం, మే 7: సొంత ప్రాంతమైన తిరుమలాయపాలెం మండల అభివృద్ధిఫై ప్రత్యేక దృష్టి సారిస్తానని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తెలిపారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథ�
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే డిక్లేర్ చేసి ఇప్పటికే విజయవంతంగా అమలు చేస్తున్న వ్యవసాయ విధానాన్ని రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ పేరిట ప్రకటించారని, ఇందులో కొత్త దనం ఏమీ లేదని రాష్ట్�
హైదరాబాద్ : నిన్న హనుమకొండలో నిర్వహించిన కాంగ్రెస్ సభను ఉద్దేశించి.. అది రైతు సంఘర్షణ సభ కాదు.. కాంగ్రెస్ నేతల అంతర్గత సంఘర్షణ సభ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. టీఆర�
సూర్యాపేట జిల్లాలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తన కాన్వాయ్ను ఆపి ఓ రైతుతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి, రైతు మధ్య ఆసక్తికర సంభాషణ కొనసాగింది. మహబూబాబాద్క�
Minister Harish rao | కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ను పంజాబ్ రైతులే నమ్మలేదని, చైతన్యవంతులైన తెలంగాణ రైతులు ఎలా నమ్ముతారని ఆ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీని మంత్రి హరీశ్ ప్రశ్నించారు. అది రైతు సంఘరణ సభ కాద
మీ హయాంలో 16,963 మంది బలి 7 వేల కుటుంబాలకే పరిహారం స్వరాష్ట్రంలో తగ్గిన ఆత్మహత్యలు నూతనోత్సాహంతో రైతు జీవితాలు హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయంటూ వరంగల్ సభలో కాంగ్రెస్ న�
అధికారంలోకి వస్తే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్తున్న కాంగ్రెస్.. ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రైతు రుణమాఫీని అమలు చేస్తున్నదా? అని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ర�