మోదీ ఇస్తున్నరు.. కేంద్రమే ఇస్తున్నది.. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు.. శనివారం హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్షా మాట్లాడిన మాటలివి.. ఎనిమిదేండ్లలో రెండున్నర లక్షల కోట్ల రూపాయ�
నీళ్లు, నిధులు, నియామకాలు.. ఇది తెలంగాణ ఉద్యమ నినాదం. స్వరాష్ట్ర లక్ష్యాల సాధనకు టీఆర్ఎస్ సర్కారు అహరహం శ్రమించింది. ఒక్కో అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి క్రమంగా సాకారం చేసింది. ప్రణాళికలు రచించి తెలంగాణ
ఎన్ని అబద్ధాలు చెప్పినా.. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఎంత అసత్య ప్రచారం చేసినా.. తెలంగాణ ప్రజలు తమ పార్టీని నమ్మే పరిస్థితి లేదని బీజేపీ నేతలకు అర్థమైనట్టే కనిపిస్తున్నది. దీంతో బెంగాల్ తరహా ప్రణాళికను ఇక్�
హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆలస్యంతో తెలంగాణ 60 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్తును కోల్పోవాల్సి వచ్చింది. దాని విలువ అక్షరాలా రూ.ముప్పై వేల కోట్ల
కొత్తవేమీ లేవంటున్న తెలంగాణ ఇంజినీర్లు రాష్ట్ర అభ్యంతరాల ఊసే లేదని మండిపాటు కేఆర్ఎంబీ ఏకపక్ష ధోరణిపై తీవ్ర ఆగ్రహం హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్)పై అధ్యయనానికి
బీజేపీ తుక్కుగూడ సభ ద్వారా ఎవరికి ఎవరు భయపడుతున్నారో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రసంగం విన్న వారికి ఇట్టే అర్థమవుతుంది. అమిత్ షా తన ప్రసంగంలో సీఎం కేసీఆర్ పేరును పదే పదే ప్రస్తావించారు.
అన్ని పోలీస్స్టేషన్లకూ భవనాలు: డీజీపీ సిరిసిల్ల రూరల్, మే 14: శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పోలీసుశాఖకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. రాజన్న సిరిస�
దేశంలో ఎక్కడాలేని విధంగా ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పను ల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలంగాణ సర్కారుకే దక్కుతుందని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ దళిత్ ఇండస్ట్రీ (సీఐడీఐ) జాతీయ కౌన్సిల్ చై�
నల్లమల సిగలో.. ప్రకృతి వడిలో.. కొండ కోనలను చీల్చుకుంటూ పరుగులు తీసే కృష్ణమ్మ చెంతన.. ఆచార్య నాగార్జునుడు నడియాడిన సాగర తీరాన సిద్ధమైన అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం బుద్ధవనం బౌద్ధభిక్షువులు, పర్యాటకులకు స్వాగ�
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఈ నెల 18న మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్�
నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిధుల వరద పారిస్తూ అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారు. ఏడాది కాలంలో అభివృద్ధి, సంక్షే
1955 డిసెంబర్ 10న నాగార్జుసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగానే వివిధ రాష్ర్టాలు, జిల్లాల నుంచి వేలాది మంది ప్రజలు ఉపాధి కోసం ఇక్కడికి వలస వచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానంతరం ఎన్నో కుటుంబాలు స్థిర నివాసాల�