హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2న ఎంపిక చేసిన కొన్ని గ్ర�
హైదరాబాద్ : ఓ వైపు భానుడి భగభగ, మరోవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఈ నెల 20 నుంచి ప్రారంభించాలనుకున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను వాయిదా వేయాలని మంత్రులు, అధికా�
హైదరాబాద్ : కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మండిపడ్డారు. కేంద్రమే నేరుగా పల్లెల్లకు నిధులు పంపడం చాలా చిల్లర వ్యవహారమని నిప్పులు చెరిగారు. రాష్ట్రాల ద్వారా కాకుండా కేంద్రమే నేరుగా ఢి
హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో ధ్వంసమైన తెలంగాణను పునర్ నిర్మిస్తున్నాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అన్ని కష్టాలు అధిగమించి దేశం గర్వించేలా అభివృద్ధి చేస్తున్నాం. తిగి బాగు చేసుకో
కేంద్రమంత్రి పీయూష్జీ, భారత ప్రభుత్వం సీసీఐ పరిశ్రమ యంత్రాల తొలగింపు ఉత్తర్వులను పునఃసమీక్షించి, పునరుద్ధరణ దిశగా సానుకూల నిర్ణయం తీసుకోవాలి. పరిశ్రమల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహక�
తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారక రామారావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం మంగళవారం లండన్ బయల్దేరి వెళ్లింది. మే 18నుంచి 26వ తేదీవరకు సాగనున్న ఈ పర�
పేద, మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్ల కాన్పు అంటే తల్లిదండ్రులకు ఆర్థికభారం. ప్రైవేట్కెళితే టెస్ట్లు, ఇతర ఖర్చులు తడిసిమోపెడవుతాయి. సాధారణ ప్రసవానికి అవకాశమున్నా కాసుల కోసం సిజేరియన్ చేసి వేలల్లో గుంజ
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఐదుదోనాలతండాకు కృష్ణానీళ్లు కొండలు, గుట్టల మీదుగా పైపులైన్ ద్వారా నీటి సరఫరా కోటి రూపాయల వ్యయానికి వెనుకాడని రాష్ట్ర ప్రభుత్వం మారుమూల తండాలో తెరమరుగైన చెలిమె నీటి కష్టాలు య
ఇవాళ గాంధీజీ జీవించి ఉంటే తెలంగాణ పల్లెలను చూసి ఎంత సంబురపడిపోయేవారో.. తాను కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారమైన ఊళ్లను చూసి ఎంత మురిసిపోయేవారో.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యాచరణలో దేశాని�
20 నుంచి జూన్ 5 వరకు పల్లె, పట్టణ ప్రగతి 15 రోజుల పాటు పారిశుధ్యంపై దృష్టి ప్రతి నెలా నిధుల కేటాయింపు నాలుగు విడుతల్లో అభివృద్ధి పరుగులు మహబూబ్నగర్, మే 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పల్లె, పట్టణ ప్రగతి పథకాల�
హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): పల్లెలు, పట్టణాలను పచ్చదనంతో తీర్చిదిద్దడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వర్షాకాలం ప్రారంభం కాగానే రాష్ట్ర వ్యాప్తంగా ప�