నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు ప్రయోజనం హైదరాబాద్, మే18 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకం అమలుతోపాటు లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న
కొడంగల్, మే 18: దౌల్తాబాద్ మం డలంలోని ఇండాపూర్ గ్రామంలో బుధవారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన వరి ధాన్యం కొను గోలు కేంద్రాన్ని జడ్పీటీసీ కోట్ల మ హిపాల్ కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీములు�
హైదరాబాద్, మే18(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును తమిళ సినీ నటుడు విజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ప్రగతిభవన్కు వచ్చిన విజయ్కు రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ సాదరంగ
ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మర్కూక్ మండలం వర్ధరాజ్పూర్లోని వర్ధరాజస్వామి రథోత్సవానికి ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి హాజరై స్వామ
పల్లె, పట్టణ ప్రగతి, ధాన్యం సేకరణ, తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై సీఎం కేసీఆర్ హైదరాబాద్లోని ప్రగతి భవన్లో బుధవారం సమీక్ష నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు
హైదరాబాద్ : టీఆర్ఎస్ నాయకులు బండా ప్రకాశ్ ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో.. ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఈ స్థానానికి వద్దిరాజు రవిచంద్ర(గాయత
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఎప్పటి మాదిరిగానే నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై మంత్రు�
నర్సాపూర్,మే18 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పేర్కొన్నారు. నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట జిల్లా పరిషత్�
హైదరాబాద్ : తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో పలువురు రచయితలు రాసిన వ్యాసాలతో రూపొందించిన ‘ఆకుపచ్చని వీలునామా’ అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవా�
మేడ్చల్ కలెక్టరేట్, మే 18 : పేదల సంక్షేమం, అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ