హైదరాబాద్ : ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను తమిళ హీరో విజయ్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయ్ను కేసీఆర్ శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. విజయ్తో పాటు టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా ఉన్నారు. వీరిద్దరిని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ దగ్గరుండి సీఎం దగ్గరకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా విజయ్, కేసీఆర్ మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి.
ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన తమిళ నటుడు విజయ్.. @actorvijay #CMKCR pic.twitter.com/1WiwMRh6uZ
— Namasthe Telangana (@ntdailyonline) May 18, 2022
@actorvijay ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసారు.విజయ్ ను రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు దగ్గర ఉండి తీసుకెళ్లారు.#vijay @directorvamshi
@MPsantoshtrs pic.twitter.com/vh01oBDiiE— Maduri Mattaiah (@madurimadhu1) May 18, 2022