దేశంలో మెట్రో నగరాలుగా శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్కతా, ఢిల్లీలను ప్రపంచస్థాయి నగరాలుగా మార్చటానికి కేంద్రం తగిన నిధుల కేటాయింపుతో ప్రత్యేక పథకాన్ని ప్రారంభించాలన
తడిసిన ధాన్యం కొంటామని సీఎం కేసీఆర్ ప్రకటన హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు అకాల వర్షాలకు అక్కడక్కడ తడిసిన ధాన్యం జిల్లాలోని 90 కేంద్రాల ద్వారా కొనుగోలు తడిసిన ధాన్యం కొనుగోలు నిర్ణయంపై హర్షం వ్యక్తం
ఎర్రగడ్డలో పాదయాత్రకు విశేష స్పందన ఎర్రగడ్డ : ఎర్రగడ్డలో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘సమస్యలపై శంఖారావం’ పాదయాత్రకు స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది. సుల్తాన�
హైదరాబాద్ : జీవితమంతా దళితుల అభివృద్ధికి కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 22న భాగ్యరెడ్డి వర్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుం�
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మాసాబ్ ట్యాంక్లోని మున్సిపల్ పరిపాలన శాఖ కార్యాలయంలో మున్సిపల్ స్పెషల్ చీఫ్
రాష్ర్టాలకు సంబంధించిన విధుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడాన్ని సీఎం కేసీఆర్ తప్పుపట్టారు. రాష్ర్టాల ద్వారా కాకుండా వివిధ పథకాలకు కేంద్రం నేరుగా పల్లెలకు నిధులు పంపడం సమర్థనీయం కాదన్నారు. ఈ నెల
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, అటవీ తదితర రంగాల్లో దేశానికే తలమానికంగా నిలిచిందని పద్మశ్రీ పురస్కార గ్రహీత తిమ్మక్క ప్రశంసించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభ�
రక్తపోటు(బ్లడ్ప్రెషర్), మధుమేహం (షుగర్) బాధితులు త్వరగా కోలుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానల్లో నమోదైన ఈ వ్యాధిగ్రస్తుల ఇంటి వద్దకే మందులు పంపించే �
తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగణాల నిర్మాణాలను సకాలంలో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలపై కలెక్టర్లు ప్రత్య�
ముఖ్యమంత్రి కేసీఆర్ మున్నూరుకాపుల పక్షపాతి అని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన వద్దిరాజు రవిచంద్రకు
పథకాన్ని కాపీ కొట్టిన బీజేపీ సర్కారు హర్ ఘర్ నల్.. హర్ ఘర్ జల్ పేరుతో ప్రారంభం దానికి నిధులిస్తానని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అయినా ఆ రాష్ట్రంలో ఒక్క జిల్లాకే పరిమితం తెలంగాణ సొంత నిధులతో రాష్ట్�
సంగారెడ్డి జిల్లా ప్రజలకు వరంలాంటిది కేసీఆర్ను పొగిడిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంగారెడ్డి, మే 18 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డికి వైద్య కళాశాల రావడానికి సీఎం కేసీఆరే కారణమని, ఆయన కృషితోనే సాధ్యమైందని టీపీసీ�
ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో నమ్మకం సత్ఫలితాలిస్తున్న కేసీఆర్ కిట్, అంబులెన్స్ పథకాలు సాధారణ ప్రసవాల్లో ఖమ్మం, కొండాపూర్ దవాఖానల ఘనత అదే స్ఫూర్తిని కొనసాగించాలి: మంత్రి త