దళితబంధు పథకం లబ్ధిదారులను సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఏర్పాటు దిశగా ప్రోత్సహించేందుకు తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టీఐఎఫ్) నడుం బిగించింది.
ధాన్యం సేకరణకు ఆది నుంచీ ఎఫ్సీఐ అడ్డంకులు సీఎంఆర్కూ అవంతరాలు ధాన్యం నిల్వకు గోదాముల్లేవ్.. బియ్యం రవాణాకు వ్యాగన్లు రావు మిల్లులో జాగ లేక ఇబ్బందులు ఎఫ్సీఐ వరుస తనిఖీలు, అనుమానాలపై మండిపడుతున్న మిల్�
జయశంకర్ భూపాలపల్లి : రైతులు ఎవరు కూడా దళారుల చేతిలో మోసపోవద్దని, పూర్తి స్థాయిలో ధాన్యం ప్రభుత్వమే కోనుగోలు చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి తెలిపారు. గణపురం మండలం జంగుపల్లి, బస్వ�
నిర్మల్, మే 2 : వ్యవసాయం బాగుంటేనే అందరూ బాగుంటారు. సీఎం కేసీర్ తెలంగాణలో వ్యవసాయానికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో సో�
సూర్యాపేట : జిల్లా కేంద్రంలో సకల సౌకర్యాలతో బ్రాహ్మణ అపర కర్మశాలను నిర్మిస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. అందుకు గాను ఇప్పటికే 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి సీఎం కేసీఆర్ సహా�
జీహెచ్ఎంసీలో 742.41 కోట్లు వసూలు మిగిలిన ప్రాంతాల్లో 222.85 కోట్లు హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, మే 01 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎర్లీబర్డ్ స్కీమ్ కింద 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను వసూ�
ట్యాంకర్ల ద్వారా పంచాయతీలకు రూ. 180 కోట్ల మేర ఆదాయం ఉదయం పూట చెత్త సేకరణ, సాయంత్రం మొక్కలకు నీళ్లు సరఫరా గ్రామీణ ముఖచిత్రాన్ని మార్చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): ఒక ట్రా�
నేటి నుంచే ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం గ్రూప్-1కు ఈ నెల 31, పోలీసు పోస్టులకు 20వ తేదీ ఆఖరు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ బీసీ, ఎస్సీ, గిరిజన సంక్షేమశాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలు జాబ�
కాచిగూడ : స్వచ్ఛ సర్వేక్షణ్తో నగర రూపు రేఖలు మారుతాయని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ డివిజన్లో ఎస్ఎఫ్ఏగా విధులు నిర్వహిస్తున్న అమరేశ్వరి స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమాన్ని �
సికింద్రాబాద్ : రాష్ట్రంలోని దళితుల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన సుమారు 100 మంది దళి�
Minister Malla reddy | మనం ఎంత కష్టపడితే అంత గొప్పవాళ్లమవుతామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కార్మికుల శ్రమతోనే కంపెనీలు నడుస్తున్నాయని చెప్పారు. కార్మికులను అగ్రభాగానికి తీసుకెళ్లే బాధ్యత తనదని హామీ ఇచ్చారు.