CM KCR | సీఎం కేసీఆర్ మరికొద్దిసేపట్లో యాదాద్రికి చేరుకుంటారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ ఆలయం రామలింగేశ్వర స్వామివారి మహాకుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా జరుగుతున్న ప్రధానాలయ పునఃప్రారంభ క
తెలంగాణ వైద్యరంగ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కారం కాబోతున్నది. కొన్ని దశాబ్దాల తరువాత రాజధాని హైదరాబాద్ నలువైపులా అత్యాధునిక దవాఖానల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
రామలింగేశ్వరస్వామి ఆలయ పునఃప్రారంభం స్వామి స్ఫటికలింగ ప్రతిష్ఠాపన, అష్టబంధం, ప్రాణప్రతిష్ఠ, శోభాయాత్ర, కలశప్రతిష్ఠ తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతిస్వామి వారి చేతులమీదుగా ఉత్సవాలు హాజరుకానున్న సీఎం �
రాష్ట్రంలో అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యత కల్పిస్తూ పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు దక్కిందని టీఆర్ఎస్ నాయకుడు ఎం.ఆనంద్కుమార్ గౌడ్ అన్నారు. జాంబాగ్ డివిజన్ ప�
హైదరాబాద్ : నగరంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఈ నెల 26న భూమిపూజ చేయనున్నారు. నిరుపేదలకు రుపాయి ఖర్చు లేకుండా సూపర్ స్పెషాలిటీ వైద్యమందించేందుకు, అలాగ�
Palla Rajeshwar reddy | రాష్ట్రంలో ధాన్యం సేకరణ అద్భుతంగా జరుగుతున్నదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ధాన్యం సేకరణ సరిగా జరగట్లేదని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారని, ఆయనకు తప్ప రైతులు ఎవరికీ ఇబ్బందులు లే�
Vinod kumar | ధాన్యం కొనుగోళ్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ (Vinod kumar) అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధాన్యం కొనుగోలు
కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం: మంత్రి కొప్పుల జగిత్యాల, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ తెలంగాణ అభివృద్ధికి కృషిచేస్తున్నారని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అ�
పల్లెప్రగతి కార్యక్రమం సత్ఫలితాలు సాధిస్తున్నది. ఈ కార్యక్రమం చేపట్టిన తరువాత గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు గణనీయంగా తగ్గాయి. గత ఐదేండ్లలో రాష్ట్రంలో మలేరియా కేసులు 75 శాతం తగ్గిన విషయాన్ని కేంద�
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 90 వేల ఎకరాలకు సాగునీటిని అందించే 3 చెన్నూరు ఎత్తిపోతల పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,658 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింద�
హైదరాబాద్ : చెన్నూరు ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరయ్యాయి. పథకానికి రూ.1,658 కోట్లతో పరిపాలనా అనుమతులను ప్రభుత్వం జారీ చేసింది. ఇటీవల సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో చెన్నూరు ఎత్తిపోత�