హైదరాబాద్ : నూతన సచివాలయంలో నిర్మిస్తామన్న దేవాలయం అంశాన్ని ప్రశాంత్ యాదవ్ అనే నెటిజన్ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ట్వీట్పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆలయం, �
టీఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని 27న హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసీసీలో నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 27న ఉదయం 10 గంటలకు పార్టీ ప్రతినిధులంతా సమావేశ మందిరానికి చేరుక�
హైదరాబాద్ : ఈస్టర్ సందర్భంగా క్రైస్తవులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. సాటి మనిషి కోసం ఏసుక్రీస్తు అనుసరించిన త్యాగ నిరతిని సీఎం కేసీఆర్ సందర్భంగా గుర్తు చ�
సుప్రీంకోర్టు ఆలిండియా జ్యుడీషియల్ డాటా మేనేజ్మెంట్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నట్టు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించారు. ఈ సెంటర్ను నాగపూర్ లేదా భోపాల్�
న్యాయవ్యవస్థ బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు బాగున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కొనియాడారు. చేతికి ఎముకలేని తనానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రేడ్మార్క�
తెలంగాణ న్యాయవ్యవస్థను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు అన్నివిధాలుగా సహాయ, సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభయమిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత న్యాయవ్యవస్థలో మొత్తం�
తెలంగాణలో పండించిన ధాన్యాన్ని కొనకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన నల్లగొండలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీ�
వరంగల్ : రాష్ట్రం ప్రభుత్వం వృద్ధులకు రెండు వేల ఆసరా పెన్షన్ ఇస్తూ వారికి అండగా ఉంటున్నది. అయితే పింఛన్ డబ్బుతో ఓ వ్యక్తి స్కూటీ కొనుగోలు చేసి దూర భారాన్ని తగ్గించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..దుగ్గొండ�
ఎర్రగడ్డ, ఏప్రిల్ 15: దేశంలో ఇతర ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అందిస్తున్న తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎర్రగడ్డ డివిజన్ నేత�
దక్షిణాఫ్రికా : టీఆర్ఎస్ ఎన్నారై శాఖ ప్రతి సంవత్సరం చలికాలంలో సౌత్ ఆఫ్రికాలోని పలు ప్రదేశాలలో పేదలకు దుప్పట్లను పంపిణీ చేస్తున్నది. కాగా, ఈ సంవత్సరం కూడా గుడ్ ఫ్రైడే సందర్భంగా జోహాన్స్ బర్గ్లోని మిడ
వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలన్నింటిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కే చంద్�
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ పల్లెలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జాతీయ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ స్వ శక్తి కరణ్ పురస్కారాన
Gutha Sukender reddy | రాష్ట్రంలో పండించిన వడ్లను కొనాల్సిన కేంద్రం మొండి వైఖరితో రైతులను ఇబ్బందులు పెట్టిందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) ఆగ్రహం వ్యక్తంచేశారు. అయితే సీఎం కేసీఆర్ స్వయంగా రైతు క�
CJI NV Ramana | చేతికి ఎముక లేదడానికి ట్రేడ్మార్క్ సీఎం కేసీఆర్ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గించాలని కేంద్రం, ఇతర రాష్ట్రాలు భావిస్తుంటాయని, తెలంగాణలో మాత్రం �