ఉన్నది ఇరవై గుంటల భూమి. ఎవుసం జేస్తే కనీసం తిండికి సరిపడా దిగుబడి రాని పరిస్థితి. మరోవైపు ఏ పనీ చేయలేని దివ్యాంగురాలైన ఇల్లాలు. బిడ్డ పెండ్లి, కొడుకు చదువుకు చేసిన అప్పులు. ఆ అప్పుల బాధ తాళలేక నిద్రపోని రాత
తనది పక్క రాష్ట్రమైనా తెలంగాణలో మంత్రిగా కేటీఆర్ చేస్తున్న పనులకు అతడు ఫిదా అయ్యాడు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ నడిపిస్తున్న తీరుకు ముగ్ధుడయ్యాడు. మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట�
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రగతి విప్లవం కొనసాగుతోందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలోని కట్టంగూర్ మండలం ఈదులూరు, పందేనపల్లి గ్రామాల్లో �
అంధ విశ్వాసాల గురించి మోదీ మాట్లాడటమే ఒక వింత. నగ్నంగా తిరిగే నాగ సన్యాసులతో తల మీద తొక్కించుకునే మోదీ మూఢ నమ్మకాల గురించి మాట్లాడటం ఏమిటి? ఒక రకంగా చెప్పాలంటే.. ఇవ్వాళ దేశంలో మూఢ నమ్మకాలు పునాదిగా మనుగడ స�
ఆరేండ్ల ముందుగానే సమగ్రమైన విధానం సంక్షోభంలోనూ 24 గంటల కరెంటు భేష్ కేసీఆర్ బాటలో నడిస్తే దేశంలో మిగులు కేంద్రానికి ముందుచూపులేకే సంక్షోభం విద్యుత్తు బిల్లును అంతా వ్యతిరేకించాలి పవర్ ఇంజినీర్స్ సమ
ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మానవతా పరిమళం డాక్యుమెంటరీ ఆవిష్కరణ మత సామరస్యానికి ప్రతీక తెలంగాణ:హోం మంత్రి మహమూద్ అలీ హైదరాబాద్, మే28 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసిన వి�
‘రుతుప్రేమ’ను విస్తృతం చేద్దాం శానిటరీ కప్పుల వినియోగం అన్నివిధాలా మేలు సిజేరియన్లతో అనర్థాలు.. సాధారణ ప్రసవాలను ప్రోత్సహిద్దాం ముహూర్తాల పేరిట ‘కడుపు కోతలు’ వద్దు గజ్వేల్ రుతుప్రేమ కార్యక్రమంలో ఆర�
మట్టికి జీవజాలానికి విడదీయలేని అనుబంధం ఉన్నదని, అందుకే మట్టితల్లిని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ అన్నారు. గ్రీన్ ఇండియ�
జనగామ : పల్లె ప్రగతిని విజయవంతం చేయాలని ప్రజాప్రతినిధులు, అధికారులకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా మన పల్లెలు బాగు పడుతున్నాయని �
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఘనవిజయం సాధించి హ్యాట్రిక్ కొడుతుందని ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ సీ-ఓటర్ వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్ముఖ్ తెలిపారు. గత ఎనిమిదేండ్లుగా టీఆర్ఎస్ ప�
తమిళనాట ‘తెలంగాణ మాడల్' రైతు సంక్షేమ పథకాల అమలు, సాగునీటి ప్రాజెక్టుల సాధన కోసం జూన్లో కోయంబత్తూరులో నిర్వహించనున్న రైతుల బహిరంగసభకు హాజరుకావాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను దక్షిణ భారత రై
రాజకీయాల నుంచీ తప్పుకుంట కేసీఆర్ ప్రధానమంత్రి కావాలి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి వరంగల్, మే 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో దళితబంధు పథకాన్ని అమలు చేస్తే
బీజేపీది భోగాల కుటుంబం మోదీకి యువత మద్దతివ్వాలా? నిరుద్యోగాన్ని పెంచినందుకా? ప్రభుత్వ విప్ బాల సుమన్ ఫైర్ బీజేపీలో అంతా వారసులే: జీవన్రెడ్డి హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ది త్యాగాల కుట�
కేసీఆర్ కుటుంబమంతా ప్రజలెన్నుకొన్న నేతలే మంత్రులు తలసాని, గంగుల హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): ప్రజల్లో ఎవరి బలం ఎంతో తేల్చుకొనేందుకు లోక్ సభను రద్దు చేయాలని, సీఎం కేసీఆర్తో మాట్లాడి తాము అసెంబ్లీన�
సాగు రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి పండ్ల తోటల సాగుకు ప్రాధాన్యం రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా వనపర్తి, మే 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వ్యవసాయ రంగం ప్రపంచ స్థా�