ధాన్యం దిగుబడిలో తెలంగాణ టాప్ మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్కు చెక్ ఉచిత విద్యుత్తు అందిస్తున్నది మనరాష్ట్రమే వాషింగ్టన్లో మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట టౌన్, మే 27: ‘ఎనిమిదేండ్లలోనే అన్ని రంగాల అభివ�
పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జాతి చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి �
సురవరం ప్రతాపరెడ్డి రచయితగా, పరిశోధకుడిగా, సంపాదకుడిగా, ఉద్యమకారునిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సామాజిక సేవ చేసిన తెలంగాణ వైతాళికుడని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నివాళి అర్పించారు. శుక్రవారం సురవరం ప్ర
తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు కొనియాడారు. రచయితగా, పరిశోధకుడిగా, సంపాదకుడిగా, ఉద్యమకారునిగా, బహుముఖ ప్రజ్జాశాలిగా సామాజిక సేవ చేశారని అన్నారు. మే 28న సుర
హైదరాబాద్ : ప్రధాని మోదీ, బీజేపీ నేతలపై మంత్రి తలసాని ఫైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారో ప్రధాని మోదీ చెప్పగలరా అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా? కాళేశ్వరం ప్రాజెక్టు�
వరంగల్ : భారతీయ జనతా పార్టీ నుంచి ఈ దేశానికి విముక్తి కల్పించాలని భద్రకాళీ అమ్మవారిని ప్రార్థించానని రాష్ట్ర కార్మిక శాఖ మల్లారెడ్డి తెలిపారు. కేసీఆర్ను ఈ దేశానికి ప్రధానిని చేయాలని అమ్
Balka suman | నియంతృత్వ పాలన చేస్తున్న దుర్మార్గుడు మోదీ అని ఎమ్మెల్యే బాల్క సుమన్ (MLA Balka suman) అన్నారు. దేశ చరిత్రలో ఇలాంటి అసమర్ధ ప్రధానిని ఎన్నడూ చూడలేదని చెప్పారు. కరోనా సమయంలో
కుటుంబ రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న మోదీ.. గతంలో కుటుంబ పార్టీలతో బీజేపీ అంటకాగినప్పుడు ఎందుకు నోరు మెదపలేదు? తమిళనాడులో డీఎంకే, ఏపీలో టీడీపీ, మహారాష్ట్రలో శివసేన, పంజాబ్లో అకాలీదళ్తో పొత్తు
సీపీఐ భారీ నిరసన అరెస్టులను ఖండించిన నేతలు హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనను నిరసిస్తూ హిమాయత్నగర్లో గురువారం సీపీఐ భారీ ప్రదర్శన నిర్వహించింది. ఆ పార్టీ నాయకులు, కార్య�
ఒకప్పడు కార్పొరేట్ వైద్యం అందని ద్రాక్షగా ఉండేదని, ప్రస్తుతం సీఎం కేసీఆర్ నిరుపేదల ఆరోగ్యమే ప్రధానంగా రూ. వందల కోట్లు వెచ్చించి అత్యాధునిక దవాఖానలను అందుబాటులోకి తీసుకువస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భ
రంగారెడ్డి, మే 26 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ ఎనిమిదేండ్ల పాలనలో తెలంగాణకు ఏమి చేశారో చెప్తే బాగుండేదని, కానీ తెలంగాణపై విషం చిమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విమర్�
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై ప్రధాని మోదీ మరోసారి విషం కకారని రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి తెలంగాణకు మోదీ అడుగడు�
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): బీజేపీ నాయకులు పగటి కలలు కంటున్నారని, పది జన్మలెత్తినా తెలంగాణాలో ఆ పార్టీ అధికారంలోకి రాలేదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్ పర్యట