బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు. దళిత బంధు ద్వారా, దేశంలొ దళితులను వ్యాపారవేత్తలుగా మారుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పిన ఆమె.. కేంద్రంలో బీజేపీ ప్రభుత
తెలంగాణ చరిత్రలో మరో సరికొత్త అధ్యాయం.. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనకు అనుగుణంగా కొత్త డిస్ట్రిక్ట్ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగిన జూన్ 2వ తేదీ నుంచి ఈ కోర్టులు పనిచేయనున్
బీసీలు వెనుకబడ్డవారు కాదని, గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకకు నెట్టేయబడ్డారని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో బీసీలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అ
హనుమకొండ, మే 31 : సీఎం కేసీఆర్ ఉన్నంత వరకు రైతులకు అన్యాయం జరుగదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (కుడా) అధ్వర్యంలో జరప తలపెట్టిన ల్యాండ్ పూ�
ఇబ్రహీంపట్నంరూరల్, మే 31 : ఆపదలో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిత్యం అండగా నిలుస్తున్నారని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మంగళవారం నియోజకవర్గం పరిధిలోని పలువురు లబ్ధిదారు�
జయశంకర్ భూపాలపల్లి : అభివృద్ధి, సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలోని రేగొండ మండలం పోచంపల్లి గ్రామంలో నీతి అయోగ్ కింద మంజూరైన 10 లక్షల రూపాయలతో అంగ�
గ్రామాల్లో 19,472, పట్టణాల్లో 5,001 టీకేపీలు ఇప్పటికే పలు ప్రాంతాల్లో పనులు పూర్తి 2న ప్రారంభించనున్న ప్రభుత్వం హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోని ప్రతి ఆవాసానికి ఒక క్రీడా ప�
గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ ప్రభు త్వం అమలు చేస్తున్న పల్లెప్రగతితో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ కార్యదర్శి సునీల్కుమార్ ప్రశంసించారు.
రంగారెడ్డి : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ ,టీడీపీకి చెందిన కార్పొరేటర్లు, సర్పంచ్లు సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రి సబితా ఇంద�
కామారెడ్డి : సీఎం కేసీఆర్ మేధో మథనం నుంచి పుట్టిందే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టరేట్లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ స�
నల్లగొండ : గ్రామాలు ఆర్థికంగా మెరుగుపడి, అభివృద్ధిని సాధించాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని నకిరేకల్ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం జిల్లాలోని కేతేపల్లి మండలం చీకటిగూడెం గ్రామంలో �
3,800 చదరపు మీటర్ల స్టెయిన్లెస్ స్టీల్ దిగుమతి 40 కంటెయినర్లలో హైదరాబాద్కు 20 మంది నిపుణులతో ఫిట్టింగ్ ఐదారు నెలల్లో సిద్ధం కానున్నతెలంగాణ అమరుల స్మృతివనం హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ హుస
హిమాయత్నగర్, మే 29: వెలమ సామాజిక వర్గంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని అంతర్జాతీయ వెలమ జాగృతి రాష్ట్ర అధ్యక్షుడు పీ వెంకటేశ్వరరావు డిమాం�
మళ్లీ పొంచి ఉన్న బొగ్గు కొరత.. నానాటికీ పడిపోతున్న విద్యుదుత్పత్తి వానకాలం ముగిసేవరకు ఇదే పరిస్థితి త్వరలో మరింత తగ్గనున్న బొగ్గు ఉత్పత్తి ఈ ఏడాది 5 కోట్ల టన్నుల బొగ్గు లోటు తెలంగాణ మాత్రం మినహాయింపు ఫలి�