ప్రత్యేకంగా యూట్యూబ్ చానల్ ఎనిమిది పాటల అప్లోడ్ విస్తృత ప్రాచుర్యానికి విద్యాశాఖ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమం విస్తృతంగా ప్రాచుర్యంలోకి రాను
అన్ని రంగాల్లోనూ ప్రాధాన్యం విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి మంత్రి గంగుల కమలాకర్ వెల్లడి ఉప్పల్ భగాయత్లో దేవాంగ కుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి శంకుస్థాపన ఉప్పల్/ హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): �
దమ్ముంటే రాష్ర్టానికి కేంద్ర నిధులు తీసుకురా 8,995 కోట్ల కేంద్ర బకాయిలు పట్టుకురా సిఫార్సుల కింద రావాల్సిన 34,149 కోట్లు తెప్పించు ఎంపీ బండి సంజయ్కి మంత్రి హరీశ్రావు హితవు పల్లె, పట్టణ ప్రగతికి ఇప్పటికే 1,711 ఖ�
స్వరాష్ట్రంలో జీవం పోసుకున్న పల్లె.. ఉమ్మడి రాష్ట్రంలో పల్లెతల్లి జీవచ్చవంలా గోచరించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నది. ప్ర�
కోస్గి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు ప్రా రంభోత్సవాలు, శంకుస్థాపనలు చే సేందుకు 4వ తేదీన ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హాజరవు తు న్నారని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. మంత్రి ప�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించిన విధంగా, పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెరమెట్ల మొగులయ్యకు రూ.1 కోటి నగదు పురసారాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కిన్నెరమెట్ల జానపద కళాకారుడు దర్శనం మొగిలయ్యకు రూ. కోటి నగదు పురస్కారాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పద్మశ్రీ
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ‘గోల్డ్ పంచ్’ విసిరిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్కు సీఎం కేసీఆర్ (CM KCR) భారీ నజరానా ప్రకటించారు. ఆమెతోపాటు ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ పోటీల్లో స్వర్ణం సాధించిన మరో తెలంగాణ త
సిద్దిపేట : కల్లుగీత కార్మికులందరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. ప్రమాద బీమా సౌకర్యం కల్పించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఎంతో ముందు చూపు ఉన్న వ్యక్తి సీఎం కావడం తెలంగాణ ప్రజల అదృష్టమని, కల్ల
ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడే తెలంగాణ అప్పులు చేస్తున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కొత్తగా అప్పులు చేస
పని చేతగానివాళ్లు మాటలే చెప్తారు. పదవులు అధిరోహించినా ఎలాంటి ప్రభావమూ చూపరు. ఫలితాన్ని మార్చేందుకు ప్రయత్నించరు. దేశంలో కరెంటు సంక్షోభానికి కేంద్ర విధాన రాహిత్యమే కారణమని ఎనిమిదేండ్ల క్రితం గుజరాత్ స
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ నెల 2న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల కోరారు. తెలంగాణ ప్రజల కల సాకారమైన తీరును యావత్ ప్రపంచానికి తెలియజ�
ఎరుకల కులస్థుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పిగ్ బ్రీడింగ్ పాలసీని తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి జీవో నంబర్ ఎంఎస్ 3ని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
సర్కారు స్కూళ్లను బలోపేతం చేయటం, అడ్మిషన్ల సంఖ్యను గణనీయంగా పెంచటమే లక్ష్యంగా చేపట్టిన ప్రొఫెసర్ జయంశంకర్ బడిబాట కార్యక్రమం జూన్ 3 నుంచి ప్రారంభం కానున్నది.