2,242 మంది కుటుంబాల స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలు అందజేసిన మంత్రి అల్లోల, విప్ బాల్క సుమన్ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ పరిధిలో పంపిణీ శ్రీరాంపూర్/ రామకృష్ణాపూర్, మే 25: సింగరేణి స్థలాల్ల�
2021, నవంబర్.. రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఇందిరా పార్క్లో ధర్నాకు దిగారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన ఉగ్రరూపాన్ని చూసిన కేంద్రం తెల్లవారేసరికి వ్యవసాయ చట్టాలపై వ
టీఆర్ఎస్ పాలనలోనే గుడుల అభివృద్ధి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అర్వపల్లి యోగానంద లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో పునఃప్రతిష్ఠాపనోత్సవాలు ఎమ్మెల్యే కిశోర్తో కలిసి ప్రత్యేక పూ�
రాష్ట్ర ఆర్థిక వనరులు దెబ్బతీయడం కక్ష సాధింపే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి ధ్వజం నల్లగొండ ప్రతినిధి, మే 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గుర
సీఎంను కలిసిన దామోదర్రావు, పార్థసారథిరెడ్డి హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును బుధవారం ప్రగతి భ�
మొన్న ఎర్రటి బెండకాయ. నిన్న గులాబీ వర్ణంలో మెరిసిన టమాట. ఇప్పుడు.. పసుపు రంగులద్దుకున్న పుచ్చకాయ. కాయగూరలు, పండ్లు కొత్తకొత్త వర్ణాల్లో సరికొత్తగా పండుతున్నాయి. మెరుగైన రుచి, ఎక్కువ పోషకాలతో వినియోగదారుల
రైతును రాజు చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా, శాస్త్రవేత్తలు ఎన్ని అధునాతన పద్ధతులను కనిపెట్టినా.. అ�
విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ నాయకులు సూర్యాపేట టౌన్, మే 25: గులాబీ జెండాయే అందరికీ అండ అని, సీఎం కేసీఆర్ నాయకత్వమే రాష్ట్రనికి శ్రీరామరక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని వ
సూర్యాపేట : గులాబీ జెండాయే అందరికి అండ అని.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. గత ఎనిమిదేండ్లుగా రా
500 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి జూన్ 10 నాటికి మొత్తం పూర్తయ్యే అవకాశం సేకరించిన ధాన్యం విలువ 5888 కోట్లు హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుత �
సిద్దిపేట : రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 33 రేడియోలజీ ల్యాబ్ కేంద్రాలు అందుబాటులోకి తెస్తున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అన్నీ రకాల వైద్య పరీక�
నల్లగొండ : ముఖ్యమంత్రి సహాయ నిధి అభాగ్యులకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 35మంది బాధితులకు రూ.20లక్షల సీఎం సహాయ నిధి న
రైతు సంబంధిత అంశాలపై అశోక్ గులాటీతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చ నాలుగు రోజుల పర్యటన విజయవంతం.. హైదరాబాద్ చేరుకొన్న సీఎం హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): దేశంలో రైతులు బాగుపడాలంటే ఏం చేయాలి? ఎలాంటి పద్ధతు�