అమరులైన రైతు, సైనికుల కుటుంబాలకు ఆర్థికసాయం రాష్ట్రప్రభుత్వం తరఫున అందజేసిన సీఎం కేసీఆర్ 693 కిసాన్ కుటుంబాలకు ఆర్థికసాయం చెక్కుల పంపిణీ వ్యవసాయ చట్టాల ఉద్యమంలో మరణించినవారికి నివాళి నలుగురు అమర జవాన�
అది చండీగఢ్లోని ఠాగూర్ స్టేడియం.. ఎవరి ఒంటిపై ఏ పార్టీ కండువా లేదు, ఎక్కడా పార్టీల జెండాలు లేవు. కానీ వేలాది మంది ఒక్క చోట చేరారు. అందరూ రైతులు, రైతునాయకులే. వాళ్ల మనసు నిండా గాయాల ముద్రలే.. కండ్ల కింద కన్నీ�
కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష, అనాలోచిత నిర్ణయాలతో భారత సమాఖ్యస్ఫూర్తి దెబ్బతింటున్నదని, ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ నేతృత�
రాష్ర్టాల హక్కుల కోసం కేంద్రప్రభుత్వంపై చేసే పోరాటానికి సీఎం కేసీఆర్ నేతృత్వం వహించనున్నారా..? హక్కులను కాపాడుకునేందుకు, కోల్పోయిన వాటిని సాధించేందుకు బీజేపీయేతర రాష్ర్టాల ముఖ్యమంత్రులను ఆయన ఏకం చేయ�
యాసంగి సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలిచారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం దౌల్తాబాద్లో ఐకేపీ ఆధ్వర్యం�
సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు ఆందోళన సమయంలో కేంద్రం వ్యవహరించిన తీరుపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. ఆ సమయంలో ఢిల్లీలోని స్టేడియాలన్నింటినీ జైళ్లలాగా మార్చేసిందని, రైతులన�
రైతులకు ఫ్రెండ్లీగా ఉన్న ప్రభుత్వాలంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి అస్సలు గిట్టనే గిట్టదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మండిపడ్డారు. ఏదో విధంగా వారిని ఇబ్బందులకు గురిచేయా�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే యాదవుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిట
న్యూఢిల్లీ : ఉత్తరాది రాష్ట్రాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పర్యటన కొనసాగుతున్నది. పర్యటనలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో భేటీ అయ్యారు. అనంతరం వి�
CM KCR | ఉత్తరాది పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో భేటీ అయ్యారు. లంచ్మీటింగ్కు ఆహ్వానించడంతో సీఎం కేసీఆర్.. కేజ్రీవాల్ నివాసానికి చేరుకున్నారు.
CM KCR | ఉత్తరాది రాష్ట్రాల పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ నేడు చండీగఢ్కు వెళ్లనున్నారు. రైతు ఉద్యమంలో అమరులైన రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులతో కలిసి వారికి ఆర్థిక సహాయం
వైకుంఠధామాలు పూర్తి పట్టణ ప్రగతిపై కమిషనర్లకు మున్సిపల్ శాఖ మార్గదర్శకాలు జారీ హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): పట్టణాల్లో చేపట్టిన వైకుంఠధామాల పనులను వచ్చే అక్టోబరు నాటికి పూర్తి చేయాలని మున్సిపల్ �
కేంద్ర ప్రభుత్వం ఏ పాలసీలైనా చేయవచ్చు. చెయ్యాలి. కేంద్రమే పాలసీలు రూపొందించి రాష్ర్టాల మీదకు వదలడం సరికాదు. భారత్ రాష్ర్టాల సమాహారం అని రాజ్యాంగం చెప్పిన విషయాన్ని బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ�