పురాతన కట్టడాలకు ఇబ్బంది కలగొద్దు అధికారులకు మంత్రుల బృందం ఆదేశం హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా దవాఖానలో పురాతన కట్టడానికి ఇబ్బంది కలుగకుండా, అదనపు భవనాల నిర్మాణానికి సంబంధించిన సమగ్ర నివేద
ఎన్నిక ధ్రువీకరణపత్రం స్వీకారం హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడిగా టీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానాని�
కేసీఆర్పై ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకోం హుజూరాబాద్ టీఆర్ఎస్ ఇన్చార్జి గెల్లు జమ్మికుంట, మే23: ఈటల రాజేందర్ ఊసరవెల్లిలా రంగులు మార్చుతూ రాజకీయం చేయడంలో దిట్ట అని, తన ఉనికి కోసం చిల్లర రాజకీయాలు చేస్�
‘పాలకులకు చదివే తీరికుండదు, కానీ అధ్యయనం చేయనివారు ఉత్తమ పాలకులు కాలేరు!’ అన్నాడు ప్లేటో. అది సరే.. మా మోదీ గొప్ప, మా రాహుల్ గొప్ప, మా కేసీఆర్ గొప్ప.. అంటూ హోరెత్తిస్తున్నారు కదా, వీళ్లలో దేశాధినేతగా ఎవరిని
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గుర్తింపు సంఘం ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలి టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్ కొత్తగూడెం సింగరేణి, మే 23: సింగరేణి సంస్థలో రా నున్న గుర్తింపు సం�
ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్పర్సన్ హేమసుస్మిత లింగాలఘనపురం, మే 23: రైతులకు చేదోడు వాదోడుగా ఉంటూ సీఎం కేసీఆర్ వ్యవసాయంలో తీసుకొస్తున్న మార్పులు, చూపిస్తున్న శ్రద్ధ భేషుగ్గా ఉన్నదని ఏపీ విత్తనాభివృద�
నూతన వ్యవసాయ చట్టాలను అమలుచేయటానికి కేంద్రం ఏకపక్షంగా తీసుకొన్న నిర్ణయాన్ని దేశంలోని రైతాంగం వ్యతిరేకించింది. కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేవిధంగా కొత్త చట్టాలను రూపొందించారంటూ నిరసనోద్యమానికి
నల్లగొండ : పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ కొండంత అండ అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డితో కలిసి నార్కట్పల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 72
రైతు అనుకూల పథకాలు ఆదర్శం మద్దతు ధరలపై కేంద్ర ప్రభుత్వ విధానం లోపభూయిష్టం సీఎం కేసీఆర్ ఇతర సీఎంలతో కలిసి మార్పు తేవాలి మాజీ మంత్రి శోభనాద్రీశ్వరరావు రాష్ట్ర మంత్రి నిరంజన్రెడ్డితో భేటీ హైదరాబాద్, మ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు మా రైతులది దుఃఖచరిత్ర. ఒక్కోరోజు 10 మంది.. 12 మంది.. 15 మంది.. 20 మంది రైతులు ఆత్మహత్య చేసుకొనేవారు. విద్యుత్తు కొరత తీవ్రంగా ఉండేది. రైతుల బాధలు వినేవాళ్లే లేరు. కానీ రాష్ట్రం ఏర్ప�
ఆయన భోజనం చేసిన ఇంటికి కల్యాణలక్ష్మి అక్కంపేటలో రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలే రచ్చబండ పేరుతో తప్పుదోవ పట్టించేయత్నం టీపీసీసీ చీఫ్కు పథకాలపై అవగాహనలేమి పారదర్శక పాలనకు కేరాఫ్ టీఆర్ఎస్ సర్కార్ పర
పథకాలతో ప్రోత్సాహం.. పాలనలో భాగస్వామ్యం సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు: మంత్రి తలసాని ఘనంగా దక్షిణ భారత యాదవుల ప్లీనరీ తెలుగుయూనివర్సిటీ, మే 22: ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన కులవృత్తులకు తెలంగాణ రాష్ట్�
టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి మోటకొండూరు, మే 22 : దళితబంధు పథకం దళితుల జీవిత బంధు అని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ కొనియాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర
ఢిల్లీలోని అన్ని స్టేడియాలను జైళ్లుగా మార్చి, సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులను అందులో నిర్బందించాలని కేంద్రం ఒత్తిడి తెచ్చిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.