హైదరాబాద్, జూన్ 22 :తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ (తెలంగాణ స్టేట్ రినెవెబుల్ ఎనర్జీ డెవలప్ మెంట్ కార్పొరేషన్) చైర్మన్గా నియమితులైన యెరువు సతీశ్ రెడ్డి ప్రగతి భవన్లో సీఎం �
హంగేరి : సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని దేశంలోని వివిధ పార్టీలు, వర్గాల కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పైన ఎన్నారైల మద్దతు కోసం యూరప్ పర్యటనలో ఉన్న ఎన్నారై టీఆర్ఎస్ కోఆర్డినేటర్ మహేష్ బ�
ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి బోర్డు ఏర్పాటు ఫైల్పై సంతకం చేసిన సీఎం కేసీఆర్ 2020 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అంచనా హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ర�
మూడో విడతలో తొలి రుణం మన రాష్ట్రంలోనే గత రెండు విడతల్లోనూ మన పట్టణాలే టాప్ హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): వీధి వ్యాపారులకు రుణాలు అందించడంలో తెలంగాణ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే గత రెండ
ప్రగతి మార్గాలైన రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఎనిమిదేండ్లలో రూ.16,231 కోట్లతో 9,616 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టింది.
జయశంకర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణభవన్లో ఎంపీ వద్దిరాజు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి నివాళి హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): దేశం తెలంగాణ నమూనాను కోరుకొంటున్నదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్�
దాదాపు 200 ఏండ్ల వలస పాలన నుంచి 1947లో విముక్తమైన భారతదేశం.. తన ప్రజల అవసరాల మేరకు, ప్రగతి కోసం.. ప్రణాళికా బద్ధంగా వ్యవస్థల నిర్మాణం చేసుకోవాల్సి ఉండింది (తెలంగాణలో ఇదే జరిగింది). మన దగ్గరున్న వనరులను సమర్థంగా వ
హైదరాబాద్ : రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్గా అనిల్ కుర్మాచలం, రాష్ట్ర రెడ్కో చైర్మన్గా వై సతీశ్ రెడ్డి నియమించబడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారిద్దరికి ఎన్నారై టీఆర్ఎస్ �
హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ ఫిలిం అండ్ టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించబడ్డ అనిల్ కూర్మాచలంకు డెన్మార్క్ టీఆర్ఎస్ ఫౌండర్ శ్యామ్ ఆకుల శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ పార
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్గా నియమించబడ్డ అనిల్ కుర్మాచలంకు ఎన్నారై టీఆర్ఎస్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాలా శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో కష్టప�
జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ ప్రాణహితగా విలసిల్లుతున్న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని మూడోసంవత్సరంలోకి అడుగుపెడుతున్నది. ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర�
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఇప్పటికీ ఒక స్థిరమైన నిర్ణయానికి రాలేకపోవటానికి ప్రతిపక్షాల వ్యూహంలో నెలకొన్న లోపమే కారణమని పలువురు సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
సమీక్షలో మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశం మొత్తం 2,558 మంది ఉద్యోగులు, టీచర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యాశాఖలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్ప�
2016 మే 2న ప్రాజెక్టుకు శంకుస్థాపన 2019 జూన్ 21న ప్రారంభం ‘కాళేశ్వరం’తో కర్షకుల కష్టాలు దూరం ఉమ్మడి జిల్లాలో గోదారి పరుగులు నిండుగా చెరువులు, కుంటలు జీవనదిలా వరద కాలువ భూగర్భ జలాలు పైపైకి ఎగువమానేరు చరిత్రలో గ