సీఎం కేసీఆర్ విజన్తో కలల సాకారం మూడేండ్లుగా అద్భుతమైన ఫలితాలు మల్లన్న సాగర్తోనే సగం ఆయకట్టు వచ్చే ఏడాదికి మిగిలిన పనులన్నీ పూర్తి కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ హరిరాం నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్�
శంకర్పల్లి జూన్ 20 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారె రెడ్డి పేర్కొన్నారు. సోమవారం చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్యతో కలిసి �
రంగారెడ్డి : జిల్లా పర్యటనలో భాగంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. శంకర్ పల్లి మున్సిపాలిటీలో TUFIDC ఫండ్స్ ద్వారా మంజూరైన రూ.10 కోట్ల �
హైదరాబాద్ : దేశంలో ప్రశ్నించే గొంతులను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అణిచివేస్తున్నారు. బీజేపీ ఒంటెత్తు పోకడలను నిలువరించాలంటే సీఎం కేసీఆర్ లాంటి దార్శనికుడు జాతీయ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషి�
భారీ యంత్రాలు.. ఊహించలేని నిర్మాణాలు.. భారీ బరాజ్లు.. వాటిని మించిన సంకల్పాలు.. మహోన్నత లక్ష్యాలు! సాగునీటి కష్టాల నుంచి తెలంగాణను గట్టెక్కించి.. బంగారు తెలంగాణకు పునాదులేసిన బాహుబలి అది! రైతుల ఈతి బాధలు తె�
ఉమ్మడి రాష్ట్రంలో అడపాదడపా ఉద్యోగ నోటిఫికేషన్లు. పోస్టుల సంఖ్యా స్వల్పమే. మొక్కుబడిగా ఉద్యోగాల భర్తీ. అస్తవ్యస్తంగా ఉన్న జోనల్ విధానంలో తెలంగాణ యువతకు ఉద్యోగాలు దక్కడం అనుమానమే.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన 17 ఏండ్ల బాలుడు వెంకటేశ్ సైకిల్పై కశ్మీర్ వరకు సాహసయాత్ర చేశాడు. లఢక్కు చేరుకొని టీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను రెపరెపలాడించాడు.
బాల్కొండ : కేసీఆర్లో తెలంగాణ ఉద్యమకాంక్ష కట్టలు తెంచుకుంది ఎస్సారెస్పీ కట్టపైనేనని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ గేట్ల మరమ్మతు పనులను ఆదివారం ఆయన ప
కాంగ్రెస్ పార్టీ కాలం చెల్లిన మందు వంటిదని, దానికి చరిత్ర తప్ప భవిష్యత్తు లేదని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని 3 రోజులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట
ప్రధాని నరేంద్రమోదీవి దివాలాకోరు విధానాలు వాటిని తిప్పికొట్టగల సత్తా సీఎం కేసీఆర్కే ఉంది ఖమ్మం కేసీఆర్ కృతజ్ఞత సభలో మంత్రి పువ్వాడ ఎంపీలు వద్దిరాజు, పార్థసారథిరెడ్డికి ఘన స్వాగతం పాల్గొన్న ఎంపీ నామ�
సైనికులు, సైనిక ఉద్యోగార్థుల పట్ల ము ఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన ప్రేమను మరోసారి చాటుకున్నారు. శుక్రవారం రైల్వే బలగాల కాల్పుల్లో మరణించిన సైనిక ఉద్యోగార్థి, మన వరంగల్ బిడ్డ రాకేశ్ కుటుంబానికి సీఎ�
రోడ్డు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మోర్తాడ్, జూన్ 17: ప్రజాసంక్షేమం, అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా టీఆర్ఎస్ రాజకీయపార్టీగా ఎదిగిందని.. ఇతర పార్టీల మాదిరిగా అధికారం, హంగు ఆర్భాటాల కోసం కాదని రో�
రాష్ట్రంలో గిరిజన వికాసానికి సర్కారు పెద్దపీట: మంత్రి సత్యవతి అచ్చంపేట, జూన్ 17: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వాన్ని దేశం కోరుకుంటున్నదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్ర