సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అగ్నిపథ్కు వ్యతిరేకంగా జరిగిన ధర్నా హింసాత్మకం కావడంపై సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే పోలీసుల కాల్పుల్లో వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ మరణించడం బాధా�
Minister Indrakaran reddy | ప్రజల ఆరోగ్యానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణం ఓల్డ్ బస్టాండ్ ఏరియాలో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానను ప్రారంభించారు.
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. అనునిత్యం రైతులకు అండగా ఉంటున్నారని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. మండలంలోని శఖునవీడు గ్రామంలో రూ.20 �
ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించనున్న ‘సీఎంకు కృతజ్ఞత’ సభకు భారీ జనసమీకరణ చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. నగరంలోని తెలంగాణ భవన్లో గురువారం జరిగిన జిల్లా స్థాయి ప్రజాప్ర
టీఎస్ ఐ-పాస్తో పుంజుకున్న పారిశ్రామిక ప్రగతి 10 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ-ఉపాధి అవకాశాలు ఎంఎస్ఎంఈ ఈపీసీ, బిల్మార్ట్ ఫిన్టెక్ సంయుక్త అధ్యయనంలో వెల్లడి అభివృద్ధిలో తెలంగాణ శరవేగంగా దూస
దక్షిణ భారతమంటే మద్రాసే. ‘మద్రాస్ ఇడ్లీ, ఇమ్లీ కా పానీ బస్ అంతే..’ అన్న దాన్ని చెరిపేయడానికి ‘తెలుగుదేశం’ పేరిట (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్)లో 80వ దశకంలో ఓ రాజకీయ పార్టీ ఆవిర్భవించాల్సి వచ్చింది. ఆ సమయంలో కూడా హ�
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేశ్ బిగాలను, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ అభినందించారు. జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు వేయాలని ప�
హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ఎన్నారైలతో జరిగిన జూమ్ సమావేశం విశేషాలను ప్రగతి భవన్లో టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్కు వివరిం
దేశ ప్రజల వర్తమానపు ఆలోచనా ధోరణి, మానసిక స్థితి, కేసీఆర్ దార్శనికత, అనుభవం, సామర్థ్యం, తిరుగులేని పట్టుదల కలగలిసి ప్రత్యామ్నాయ ఆవిష్కరణకు దారి తీయగల అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. చుట్టూ తేరిపార జూస్తే, అందుకు
ఫిరోజ్ ఖాన్, సనాఖాన్, సంహిత విన్య, ఐశ్వర్య, మిలింద్ గునాజీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘యూ ఆర్ మై హీరో’. ప్రతాని రామకృష్ణ గౌడ్ సమర్పణలో మౌంట్ ఎవరెస్ట్ పతాకంపై మిన్ని ఈ చిత్రాన్ని నిర్మిస్తు
సిద్దిపేట : రాష్ట్రంలో ఎక్కడా లేని విదంగా గౌరవెల్లి నిర్వాసితులకు ఎకరానికి రూ. 15 లక్షల పరిహారం ఇస్తున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇప్పటి వరకు 97.82 శాతం భూసేకరణ జరిగిందని, రూ. 200 �
సూర్యాపేట : ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ పార్టీలో, ప్రభుత్వాలో కాదు.. ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసం యావత
Minister KTR | రాష్ట్రంలోని గ్రామాలు, పల్లెలను ఎనిమిదేండ్లలో దేశానికే ఆదర్శంగా నిలిపామని మంత్రి కేటీఆర్ అన్నారు. మనందరి బాగుకోసమే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. సిరిసిల్ల జిల్ల�
రాష్ట్రంలో అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న సీఎం కేసీఆర్ను కించపర్చేలా స్కిట్ చేయించిన వారిలో మరో ఇద్దరు బీజేపీ రాష్ట్ర మహిళా నేత రాణిరుద్రమ, కళాకారుడు బొడ్డు ఎల్లన్న అలియాస్ దరువు ఎల్లన్నను హయత్నగర