సీపీఐ కార్యదర్శి డాక్టర్ నారాయణ హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచనను స్వాగతిస్తున్నామని సీపీఐ జాతీయ కార్యద�
జాతీయ రాజకీయాల్లో సైద్ధాంతిక శూన్యత ప్రత్యామ్నాయ ఎజెండా, నాయకుడు కరువు బలహీనపడిన వామపక్ష భావజాలం దీటుగా స్పందించలేని స్థితిలో కాంగ్రెస్ కనుమరుగైన సోషలిస్టుల ప్రాభవం కాలం చెల్లిన జనతా పరివారం పోటీయే �
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ అక్కన్నపేట, జూన్ 11: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో అంతులేని వివక్ష, నిర్లక్ష్యానికి గురైందని, ముఖ్యంగా సాగునీటి రంగం తీవ్ర అన్యాయానికి గురై
బీజేపీకి మత పిచ్చి.. కాంగ్రెస్కు కులపిచ్చి తన్నుకొని, కొట్లాడుకోవాలని ఏ దేవుడు చెప్పాడు ప్రపంచ దేశాలు శ్రమిస్తూ ప్రగతి సాధిస్తుంటే..కులమతాల జాడ్యంతో భారత్ తిరోగమిస్తున్నది ఖమ్మం బహిరంగ సభలో మంత్రి కే�
గవర్నర్ వ్యవస్థను తాము కించపర్చడం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. గవర్నర్ మహిళా దర్బార్పై నిజామాబాద్లో శనివారం ఆయన స్పందించారు. గవర్నర్ వ్యవస్ధను రాజకీయంగా వాడుకోవ
హైదరాబాద్ : జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్.. జాతీయ స్థాయిలో కొత్త రాజకీయ పార్టీని పెట్టడాన్ని ఆహ్వానిస్తున్నట్టు సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు. ఆయన త్వరలో దిల�
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్కు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ లేఖ రాశారు. ఢిల్లీలో ఈ నెల 15న జరిగే సమావేశానికి సీఎం కేసీఆర్ను మమత ఆహ్వానించింది. ఈ సందర్భంగా 8 రాష్ట్రాల ముఖ్యమంత్రు�
కరీంనగర్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కన్న కలలు తెలంగాణ రాష్ట్రంలో నెరవేరుతున్నాయని రాష్ట్ర బీసీ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. దళితులు ఆర్థికంగా, సామాజికం�
బాన్సువాడ : పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందని అనేక మంది మాటలు చెప్పారు తప్ప, పల్లెల కోసం ఎవరూ ప్రణాళిక వేసుకొని పనిచేయలేదు అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. పల్లెలు బాగుంటేనే దేశం బాగుంటుందన
Errabelli Dayakar rao | పల్లె ప్రగతి ద్వారా మన గ్రామాలు దేశానికి ఆదర్శంగా తయారయ్యాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రామాల్లో అన్ని సదుపాయాలు సమకూరుతున్నాయని, సర్వాంగ సుందరంగా తయారయ్యాయని చెప్పారు. ఒకప్పు�
గత కొన్ని నెలలుగా దేశంలో చోటు చేసుకొం టున్న పరిణామాల మీద టీఆర్ఎస్ ప్రముఖులు శుక్రవారం సాయం త్రం విస్తృత స్థాయి ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు, ఎంపీలు,
ఈడబ్ల్యూఎస్ అర్హత జీవో 244ను వెంటనే అమలు చేసేందుకు చర్యలు తీసుకొన్న సీఎం కేసీఆర్కు ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు కృతజ్ఞతలు తెలిపారు
అన్నదాతపై మోదీ సర్కారు పగ చిన్న, సన్నకారు రైతుల నుంచే కొనుగోలు మిగిలిన రైతులకు 5 ఎకరాల వరకే పరిమితి.. అంతకు మించిన పంట తీసుకోరు ప్రతి గింజా కొంటామని గతంలో గప్పాలు ఇప్పుడేమో అధిక నిల్వల పేరిట పరిమితులు! మొన్