హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు తెలంగాణ ప్రభుత్వాన్ని కించపరిచేలా స్కిట్ను ప్రదర్శించినందుకు గానూ బీజేపీ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని హయత్ నగర్ పోలీసులు శుక్రవారం తెల్లవారుజ�
CM KCR | సీఎం కేసీఆర్ నేడు మంత్రులతో భేటీ కానున్నారు. శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్లో జరుగనున్న ఈ సమావేశానికి మంత్రులతోపాటు ఫ్లోర్ లీడర్లు హాజరుకానున్నారు.
తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో రవీంద్రభారతిలో వారం రోజుల పాటు కొనసాగిన సీఎం కేసీఆర్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ముగిసింది. రవీంద్ర భారతి ఆర్ట్ గ్యాలరీలో చిత్ర కారుడు బాలకృష్ణ గీసిన చిత్రాలను �
కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కొవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచినట్టు వె�
జీర్ణ ఆలయ పునరుద్ధరణ అనేది నూరు కొత్త ఆలయాల నిర్మాణంతో సమానమని, దీనివల్ల ప్రజలకు, దేశానికి క్షేమం కలుగుతుందని, వృద్ధి సాధ్యమవుతుందన్న వేదపండితుల మార్గనిర్దేశనం అనుసారం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం �
Minister Talasani Srinivas yadav | దళితుల సమగ్రాభివృద్ధి కోసమే ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆర్ధికంగా ఎంతో వెనుకబడిన దళితులు అభివృద్ధి సాధించాలనేది సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ పాలనలో కాలంతో పని లేకుండా రెండు పంటలు పండుతున్నాయని ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం మండలంలోని మర్రిముచ్చాలలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, సర్పంచ్ బ
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మంత్రి సమక్షంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరికలు హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): దేశమంతా కరెంట్ కటకట ఉన్నా ముఖ్యమంత్రి కేసిఆర్ ముందుచూప�
‘త్వరలోనే ఒక సంచలన ప్రకటనను చూస్తా’రని టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఇతర రాష్ర్టాల పర్యటన సందర్భంగా ఆత్మవిశ్వాసంతో ప్రకటించారంటే, దేశానికి ప్రత్యామ్నాయ అజెండా అవసరమన్న తన ప్రతిపా�
‘ఇసంత రమ్మంటే ఇల్లంతా నాదే’ అన్నట్లుంది కేంద్ర ప్రభుత్వం వ్యవహారం. మన ‘మిషన్ భగీరథ’ను కాపీ కొట్టి.. కనీసం కృతజ్ఞతైనా తెలుపకపోగా.. ఇప్పుడు తెలంగాణలో ఇంటింటికీ తామే ‘జల్ జీవన్ మిషన్' ద్వారా నల్లా నీళ్లు
హైదరాబాద్ : దేశమంతా కరెంట్ కటకట ఉన్నా సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రం విద్యుత్ కోతలు లేవని రాష్ట్ర భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లో టీఆర్ఎస్లో సీఎం కేస�
Minister Srinivas goud | సీఎం కేసీఆర్ క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసి క్రీడలను ప్రోత్సహిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.