రాష్ట్రవ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మూడోరోజైన ఆదివారం గ్రామాలు, పట్టణాల్లో ప్రగతి పనుల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
వనపర్తి : అరవైఏండ్ల తండ్లాటకు ఎనిమిదేండ్ల పాలనతో సీఎం కేసీఆర్ పరిష్కారం చూపారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని రేవల్లి మండలం చీర్కపల్లి గ్రామానికి చెందిన రేవల్లి మండల కాంగ్రెస్ �
CM KCR | సీనియర్ జర్నలిస్ట్ మెండు శ్రీనివాస్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. శ్రీనివాస్ మృతి అత్యంత బాధాకరమన్నారు. జర్నలిస్టుగా ఆయన సేవలను ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు.
రెండోరోజు పల్లె, పట్టణ ప్రగతి ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు ఎక్కడికక్కడే సమస్యల పరిష్కారం పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు హైదరాబాద్, జూన్ 4 ( నమస్తే తెలంగాణ)/ నెట్వర్క్: పల్లె, పట్టణ ప్రగతి కార్యక్�
సీఎం కేసీఆర్ సారథ్యంలోనే రాష్ట్రంలోని ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని సునీతామహేందర్రెడ్డి ద�
కామారెడ్డి : స్వయంపాలన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల సమగ్రాభివృద్ధి సాధ్యమైందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గొర్రెలు, మేకలకు నట్టల మందు పంపిణీ కార్యక్�
Minister Indrakaran reddy | రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రూపురేఖలు మారిపోయాయని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ.. తెలంగాణకు చేసిందేమీలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఒకటీ రెండు కాదు.. ఏకంగా రూ.34,149 కోట్లు..! కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులివి. ఆర్థిక సంఘం ఆదేశించినా.. నీతి ఆయోగ్ చెప్పినా.. విభజనచట్టం స్పష్టంగా పేర్కొన్నా.. తెలంగాణ ప్రభుత్వం పదే పదే విజ్ఞప్�
-బసిరెడ్డిపల్లి కాంగ్రెస్ సర్పంచ్ సూరప్ప ‘పల్లె ప్రగతి’తో గ్రామాల రూపు మారుతున్నదని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమని కాంగ్రెస్ నేత, వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి
ఆగమాగం మాట్లాడుతున్నడు.. మంత్రి సత్యవతిరాథోడ్ మహబూబాబాద్, జూన్ 3 : మాజీ మంత్రి ఆగమ చంద్రశేఖర్ ఆగమాగం మాట్లాడుతున్నాడని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ మండిపడ్డారు. 2001లో చంద్రబాబు ప్రభుత్వాన్
CM KCR | కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో హైదరాబాద్ వాసులు మృతి చెందడపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.