రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక వివక్ష పాటిస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మండిపడ్డారు. రాష్ర్టాలను బలహీనపరిచేందుకు కుట్ర చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ద్వితీయ ప్రగతికి తెలంగాణ రాష్ట్రం అద్దం పడుతున్నదని ముఖ్యమత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. 75 ఏండ్ల స్వాతంత్ర భారతం సాధించని ప్రగతిని, కేవలం 8 ఏండ్లలోనే తెలంగాణ సాధించి చూపిందని, దేశానికి మార్గదర్శనం చేస�
18 వరకు 15 రోజులు నిర్వహణ మండలాల్లో క్రీడా ప్రాంగణాలు పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యం మండలం, వార్డుకో ప్రత్యేకాధికారి ప్రజలు, నాయకుల భాగస్వామ్యం ఉత్తమ సేవకులందించిన వారికి చివరిరోజు గుర్తింపు, సన్మానం హ�
రేపటి తరాలను మెరుగ్గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం నిఖత్, ఇషాను చూసి యువత స్ఫూర్తి పొందాలి ప్రగతి భవన్లో యువ ప్లేయర్లకు సీఎం కేసీఆర్ ఆతిథ్యం ప్రభుత్వ సాయానికి సీఎంకు నిఖత్ కృతజ్ఞతలు జాతీయ, అంతర్జాతీయ స
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. సీఎం కేసీఆర్ గురువారం ఉదయం ప్రగతిభవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం గన్పార్క్కు చేరుకొని తెలంగాణ అమర�
రాజధాని నగరం హైదరాబాద్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్లో జరిగిన ఈ వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహే�
తెలంగాణ రాష్ర్టాన్ని పోరాడి సాధించడమే కాకుండా అన్ని రంగాల్లో అభివృద్ధిపథాన పయనింపజేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆయురారోగ్యాలతో ఎల్లకాలం చల్లగా ఉండాలని కోరుతూ తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ గు
CM KCR Full Speech : అద్వితీయ ప్రగతికి అద్దం తెలంగాణ రాష్ట్రమని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పునరుద్ఘాటించారు. 75 ఏండ్ల స్వాతంత్ర భారతం సాధించని ప్రగతిని కేవలం 8 ఏండ్లలోనే తెలంగాణ సాధించి దేశానికి మార్గ
మంచిర్యాల జిల్లాలోని ఓ పట్టణంలో 'లవ్ కేసీఆర్స సెల్ఫీ స్పాట్ను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రారంభించి, కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజా ప్రజ్వల్ అనే ఓ చిన్న కుర్రాడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, ఉద్యమ చరిత్ర, సీఎం కేసీఆర్ పోరాటం గురించి తడబడకుండా వివరించాడు. తెలంగాణ అన్నిరంగాల్లో దూస�