Minister Satyavathi Rathod | మతపరమైన అలజడి సృష్టించే నాయకులకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. దేశ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ స్థాపించే పార్టీ �
పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తొర్రూరు, జూన్ 13: దేశానికి కేసీఆర్ దిశానిర్దేశం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని, ఆయన నాయకత్వం వహిస్తే తెలంగాణ మాదిరే దేశం అభివృద్ధి సాధిస్తుందని పంచా�
బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 13: దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయం కేవలం సీఎం కేసీఆరే అని దేశ ప్రజలు భావిస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. సోమవారం
ప్రపంచ దిగ్గజ సంస్థలకు హైదరాబాద్ నగరాన్ని గమ్యస్థానం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలు సఫలీకృతమవుతున్నాయి.పెట్టుబడులను తీసుకురావడానికి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు చేస్తున�
ఒక ప్రాంతీయ ఆకాంక్షల నేపథ్యంలో చూసినప్పుడు తెలంగాణ విషయంలో కేసీఆర్ లాంటి ఉద్యమ నాయకులే ప్రజల ఆశలను నెరవేరుస్తారు. రాష్ట్ర, దేశాభివృద్ధే ఎజెండాగా అడుగులు వేస్తారు. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. అందుకు సజీ
Gangula Kamalakar | బీజేపీకి ప్రత్యామ్నాయంగా సీఎం కేసీఆర్ను దేశ ప్రజలు చూస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
Minister Srinivas goud | తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో భేటీ అయ్యారు. ఆదివారం ప్రగతిభవన్లో జరిగిన ఈ సమావేశంలో మూడు గంటలకు పైగా ఇద్దరు నేతల మధ్య అనేక అంశాలపై విస్తృత�
ప్రధాని మోదీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ మధ్య దోస్తానా శ్రీలంకలో చిచ్చు పెట్టింది. ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ భారత్లోని విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులన్నీ అదానీ గ్రూప్ చేతిలోకి
సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, జూన్ 12: సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్ ఆదివారం ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో తెలంగాణ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఫ్లెక్సీని ప్రదర్శించారు. స్వరాష్ట్ర
జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయం కేసీఆరే అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి మేడ్చల్, జూన్ 12(నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని చూస్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుంటే, సీఎం కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేసి నిలబెడుతున్నారని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టంచేశారు.