హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన దామెర రాకేశ్ సోదరుడు రామ్ రాజ్కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రామ్ రాజ్ విద్యార్హతలకు అనుగుణ
హైదరాబాద్ : కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం నవజాత శిశువు లాంటిదని, అటువంటి పసిగుడ్డు గొంతు నులిమేందుకు మోదీ సరార్ కుట్రలు పన్నుతోందని మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. కాంగ్రెస్ను కాదని కమలనా�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోనాల ఉత్సవాలను ఎంతో ఘనం�
హుస్నాబాద్, జూన్ 24: రాష్ట్రంలోని ప్రజల ఆరోగ్యరక్షణ కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి చేస్తున్నారని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ తెలిపారు. శుక్రవారం హుస్నాబాద్ సర్కారు దవాఖానలో ఇన్పే�
రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో ఉన్న రెడ్డీలు పేరుకే అగ్రవర్ణాలు.. వీరిలో కూడా చాలా మంది నిరుపేదలు ఉన్నారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రెడ్డి సంఘం భవన నిర్మాణానికి
ప్రారంభించిన సంస్థ ఎండీ రాంరెడ్డి శేరిలింగంపల్లి, జూన్ 23: ఎస్ఎంఆర్ హోల్డింగ్ సంస్థ కొండాపూర్లోని తమ వినయ్ ఐకానియాలో మరో మూడు కొత్త టవర్లను ప్రారంభించింది. సకల సదుపాయాలతో కూడిన ఈ అపార్ట్మెంట్లను �
‘యువశక్తిని నిర్లక్ష ్యం చేసిన సమాజమేదైనా అంధకారంలోకి దిగజారిపోక తప్పదు’ అని స్వామి వివేకానందుడు హెచ్చరించారు. ఆయన హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అర్థం లేని ప్రచార �
మేడ్చల్ మల్కాజిగిరి : ముఖ్యమంత్రి కేసీఆర్ది దేశంలోనే ఆదర్శవంతమైన పాలన అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఉమ్మడి శామీర్పేట మండలంలోని అలియాబాద్, జగ్గంగూడ, కొల్తూర్, పోతారం, ఉద్దెమర్రి
ఆరుగాలం కష్టపడి కడుపునింపుతున్న కర్షకుడిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని దేశంలో ఎవరికీ ఆలోచన రాలేదు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు తప్ప. రెండు కార్లకు ఎకరానికి పది వేల పెట్టుబడినిచ్చి.. రైతుల
లండన్ : తెలంగాణ రాష్ట్ర టీవీ, చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్గా ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలంను నియమించినందుకు లండన్లోని ఎన్నారైలు సంబరాలు చేసుకొని, ముఖ్యమంత్రి కేసీఆర్కు
ధర్మపురి : జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు గ్రామ అభివృద్ధిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రత్యేకంగా ఆరా తీశారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్తో ఫోన్లో మాట్లాడారు. అనంతరం
హైదరాబాద్ : తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఈ వానాకాలం పంట పెట్టుబడి రైతుబంధు నిధులను ఈ నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేర�
మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 22 : తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 9, 12, 15, 17, 3వ వార్డుల
వనపర్తి : సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కొత్తకోట మండలంలో ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ లేకుంటే కల్యాణ ల�