హైదరాబాద్ : భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి (జూన్ 28) సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు నివాళులు అర్పించారు. క్లిష్ట సమయాల్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని కాపాడిన ఆధునిక భారతదేశ నిర్మాత, �
హైదరాబాద్ : దేశంలో నిరంకుశ పాలన చేపడుతున్న ప్రధాని మోదీని గద్దె దించడం సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని టీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. కేసీఆర్ తలపెట్టిన భారతీయ రాష్ట్ర సమితి పా�
ఘట్కేసర్,జూన్27 : కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్టేరు �
శంకర్పల్లి జూన్ 27 : రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని చేవెళ్ల ఎమెల్యే కాలె యాదయ్య అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల కేంద్రంలో డీసీఎంఎస్ దుకాణాల సము
మెదక్ : గజ్వేల్ రైల్వే స్టేషన్ కేంద్రంగా ఏర్పాటు చేసిన రేక్పాయింట్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జ�
వైద్యవిద్యకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రోత్సాహం 15 లక్షల ఉద్యోగాల భర్తీపై బీజేపీని నిలదీయాలి నిధుల కేటాయింపులో రాష్ర్టానికి కేంద్రం అన్యాయం బీజేపీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టా�
సోమనాథ కళాపీఠం సేవలు భేష్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి పాలకుర్తి, జూన్ 26: ప్రపంచ స్థాయికి సోమనాథుడి కీర్తిని చాటిచెప్పాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సోమనాథ కళాపీఠం
జనగామ : రాష్ట్రంలో త్వరలోనే అంగన్వాడీలకు సొంత భవనాలు నిర్మిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. అయితే ఈ భవనాలను ఆయా పాఠశాలల ఆవరణలోనే కట్టాలన
CM KCR | దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్-2 ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 28న సీఎం కేసీఆర్ చేతులమీదుగా టీహబ్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభంకానుంది.
అక్టోబర్ వరకు ఆరు విడతల్లో నీటి విడుదల: స్పీకర్ పోచారం నిజాంసాగర్, జూన్ 25: నిజాంసాగర్ నీటిని సద్వినియోగం చేసుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రైతులకు సూచించారు. ప్రాజెక్టు ప్రధాన కాలువ గేట్�
2 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు సక్సెస్ భాగస్వాములకు శిక్షణ పూర్తి మరో 50 వేల మంది చిన్నారులకు పోషకాహారం హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో అమలైన బాలామృతం ప్లస్ను మరో 7 జిల్
‘నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడను అభివృద్ధి చేసిన. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా బాన్సువాడలో 10 వేల ఇండ్లను కట్టించిన.. తాడూ బొంగరం లేనోళ్లు ఏవేవో మాట్లాడితే ఊరుకునేది లేదు’ �
అభివృద్ధి, సంక్షేమ ప్రదాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కొనియాడారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు కేసీఆర్ను, రాష్ట్ర సర్కారును తిట్టడమే పనిగా పెట్టు�