ఇప్పుడు కొత్తగా అడ్మిషన్లు పొందే విద్యార్థుల్లో ఎవరి నోట విన్నా సర్కారు స్కూళ్ల పేర్లే వినిపిస్తున్నాయి. ఇంతకాలం ప్రైవేట్ వెల్లువలో పడిపోయిన వారంతా ఇప్పుడు సర్కారు స్కూళ్ల బాట పడుతున్నారు.
దేశంలో ఇప్పుడు ఒక ప్రత్యామ్నాయ జాతీయపార్టీ అవసరం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది. ఏ వ్యక్తి అయినా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటేనే విజయం సాధిస్తారు. అందుకే కేసీఆర్ ఇప్పుడు మరో ఉద్యమానికి సమాయత్త
గుజరాత్ నమూనా అంటే దేశాన్ని చీకట్లోకి నెట్టడమేనా? విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి మునుగోడు, జూన్ 29: కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్
సీఎం దార్శనికతతో రాష్ట్రం సమగ్రాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి యాదాద్రి/సంగెం, జూన్29: ప్రపంచమే అబ్బురపడే విధంగా యాదాద్రి ఆలయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పునర్నిర్మించారని పంచాయ�
తెలంగాణలో రూ.2650 కోట్లతో బ్రిడ్జిల నిర్మాణం ఇప్పటికే 391 పూర్తి.. చివరిదశలో మరో 125.. గోదావరి, కృష్ణా, మంజీరా, ప్రాణహితపై భారీ బ్రిడ్జిలు 13 వంతెనలకు రూ.965 కోట్లు ఖర్చుచేసిన ప్రభుత్వం సమైక్య పాలనలో జరుగని అభివృద్ధి �
‘మోదీ నువ్వు తెలంగాణకు రావొద్దు. మంచి పనులు చేస్తున్న కేసీఆర్ను తిట్టి మా గడ్డమీదికి ఎట్ల వస్తవ్. చాలు మోదీ, చంపకు మోదీ. మోదీ డౌన్డౌన్.. కేసీఆర్ జిందాబాద్' అంటూ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం �
యాదాద్రి భువనగిరి : యాదాద్రి ఆలయాన్ని ప్రపంచ ప్రఖ్యాత ఆలయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బుధవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి�
దేశ ఐటీ రంగ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం మొదలైంది. ప్రపంచ స్టార్టప్ వ్యవస్థల చరిత్రలో ఒక కొత్త పుట ఏర్పడింది. ఈ దేశ యువత భవిష్యత్తుకు బంగారు బాట పరిచేందుకు.. వారి ఆలోచనలను సాకారం చేసేందుకు.. ఆవిష్కరణల కేంద్ర�
వచ్చే ఏడాది ఇమేజ్ టవర్ కూడా.. హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ): టీ హబ్తో పాటు తెలంగాణ ప్రభుత్వం మరో రెండు ప్రాజెక్టులను ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నది. అందులో ఒకటి టీ వర్క్స్, రెండోది ఇమే�
రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల హర్షం.. తొలిరోజు సాయం రూ.587 కోట్లు 19.98 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి ఉదయం 8 గంటల నుంచే మోగిన ఫోన్లు ఊరూరా సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం నేడు రెండెకరాల్లోపు రైతులకు రైతుబంధ�
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణం చేశారు. రాజ్భవన్లో మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి కల్వక�
మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంస్కరణలు తెస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పీవీ జయంతి సందర్భంగా మంగళవారం హనుమ�
కొత్తగా ఏర్పాటైన తెలంగాణ ఏడాదిన్నరలోపే 2015లో దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ సెంటర్ టీ-హబ్ను నిర్మించినప్పుడు.. రతన్టాటా దానిని ప్రారంభిస్తూ ‘నవ భారతానికి నాంది’ అని ప్రకటించారు. నిజంగానే దేశంలో స్టా�
స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ.. దేశంలో ఉత్సాహం నెలకొనాల్సిన సమయంలో చాలా మందిలో ఏదో అసంతృప్తి. స్వాతంత్య్ర ఫలాలను అనుభవించలేకపోతున్నామన్న నిరాశ. రాజ్యాంగం కల్పించిన సౌకర్యాలను కూడా అందుకోలేకపోతున్నామన్�