ఆయన పాలనలో సూచీలన్నీ నేలచూపులే పడిపోయిన ప్రజల జీవన ప్రమాణాలు ఎన్నడూ లేనంతగా రూపాయి పతనం గంగలో శవాలు తేల్చిన ఘనత మోదీదే ఉన్న కొలువులనే ఊడబీకుతున్నరు జలవిహార్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, జూలై 2
సీఎం పిలుపుపై రాజకీయ వర్గాల్లో చర్చ హైదరాబాద్ జూలై 2, (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ఎన్నికల్లో ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని, యశ్వంత్ సిన్హాను గెలిపించాలని కేసీఆర్ పిలుపు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చన�
పోతిరెడ్డిపాడుకు ఎలా అనుమతి ఇచ్చారు? సీడబ్ల్యూసీ పరిశీలించిన అంశాలేమిటి? ఆ ఇన్స్పెక్షన్ వివరాలను అందజేయాలి కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): తమిళనాడు రాజధాని చెన్�
విద్యార్థులు సాధిస్తున్న ఫలితాలే నిదర్శనం ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శమని, అవి సాధిస్తున్న విజయాలు మనందరికీ గర్వ కారణమని �
తెలంగాణపై మేం సవతి తల్లి ప్రేమ చూపించడంలేదు.. రాష్ట్రాల వికాసమే దేశ వికాసం.. ఇప్పటికే ఎన్నో నిధులు ఇచ్చాం. తెలంగాణ అభివృద్ధి కావాలన్నదే మా ఆకాంక్ష. – న్యూఢిల్లీలో తెలంగాణ అవతరణ దినోత్సవాల్లో కేంద్ర హోం మ�
ఆయనతో కలిసి జాతీయస్థాయిలో పోరాటం దేశంలో ప్రజా ఉద్యమం మొదలైంది రాష్ట్రపతి ఎన్నిక వ్యక్తుల మధ్య కాదు..ఆలోచనలు, సిద్ధాంతాల మధ్య పోటీ ఇది ఆ తరువాత కూడా కొనసాగుతుంది విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్సిన�
కేంద్ర మంత్రి అవగాహనా రాహిత్యంపై మండిపడుతున్న తెలంగాణవాదులు హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ‘సీరియస్ రాజకీయాలు’ అంటూ ఓ జోక్ వేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగ
రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): అసాధ్యాలను సుసాధ్యం చేసే నాయకుడు సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక
పెరిగిన ఇంధన ధరలతో కకావికలం ఇంధన ధరలను ఇష్టానుసారంగా పెంచిన కేంద్రం వ్యవసాయంపై కక్షగట్టిన మోదీ సర్కారు ఏడాది వ్యవధిలో డీజిల్పై రూ.30 పెంపు పొలం పనుల్లో యంత్రాలు వినియోగించాలంటే ఇక్కట్లు బీజేపీ సర్కారు
హైదరాబాద్ : హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం ఈ నెల 5వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు.. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను కలిసి కల్యాణ మ�
హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వంపై విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా మండిపడ్డారు. త్వరలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్లు పడతాయి. అందులో సందేహం లేదు. కానీ, వ
హైదరాబాద్ : దేశ ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాలన చేయరాకపోతే దిగిపో మోదీ.. ప్రపంచ వ్యాప్తంగా దేశం పరువు రోజురోజుకు దిగజారుతోందని కేటీఆర్ మ�
Yashwant sinha | దేశానికి కేసీఆర్ లాంటి నేత అవసరమని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అన్నారు. సీఎం కేసీఆర్ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు మోదీ సమాధానం చెప్పలేదన్నారు. తెలంగాణ కావాలని ఒకేఒక్కడు కేసీఆర్