హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెవెన్యూ సదస్సులపై అవగాహన కల్పించేందుకు సీఎం కేసీఆర్ అధ్
హైదరాబాద్ : రాష్ట్రంలోని బీసీ విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఉన్నత విద్యావంతుడు కాబ
హైదరాబాద్ : తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్దే అధికారం అని టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ స్పష్టం చేశారు. తెలంగాణలో మొదటి స్థానం టీఆర్ఎస్దే అని తేల్చిచెప్పారు. రెండు, మూడు స్థానాల్లో ఎవరు ఉంటారో
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిషోర్ గౌడ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు వెయ్యి గురుకుల పాఠశాలలను జూనియర్ �
ప్రతి జిల్లాలో నాలుగు చొప్పున ఏర్పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒక్కొక్కటి హైదరాబాద్లో 4 సివిల్ సర్వీసెస్ స్టడీ సర్కిళ్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకూ శిక్షణ శిక్షణార్థులకు భోజన, వసతి ఏర్�
అక్కడ రేకుల షెడ్లు.. ఇక్కడ పక్కా భవనాలు అక్కడ కిచిడీ, చారు..ఇక్కడ పప్పు, కూర, గుడ్డు టీఎస్ఆర్టీసీ ఉచిత బస్పాస్ బడిపిల్లలకు వరం పెన్గంగ నదికి ఇరువైపులా విభిన్న దృశ్యాలు ఆదివాసీ గిరిజన గ్రామాల్లోనూ ఆంగ్�
తొలి ప్రయత్నంలోనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ( ఐఎఫ్ఎస్ )లో ఆలిండియా 86వ ర్యాంకు సాధించిన కాసర్ల రాజు ( Kasarla Raju )ను సీఎం కేసీఆర్ అభినందించారు. రాజును స్ఫూర్తిగా తీసుకుని ములుగు ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ �
హైదరాబాద్ : భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15 నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల నిర్వహణపై సీ�
హైదరాబాద్ : రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలను ఇంటర్మీడియట్ స్థాయికి ఉన్నతీకరించడం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సర్కిళ్లను ఉపాధి అందించే శిక్షణా కేంద్రాలుగా మార్చి నాణ్యమైన విద్యను అందించ
ప్రధానమంత్రిగా ఎవరున్నా విభజన చట్టం హామీలను నెరవేర్చాల్సిందే బీజేపీ పాలిత రాష్ర్టాలకు వేల కోట్లు..తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వలేదు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ఆగ్రహం �
డబుల్ ఇంజిన్ వస్తే ఇక మద్దెల దరువే! గుజరాత్, బీజేపీ రాష్ర్టాల్లో ఇదే పరిస్థితి కేంద్ర అభివృద్ధి పథకం ఒక్కటైనా ఉన్నదా? విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి నిలదీత సూర్యాపేట టౌన్, జూలై 4: ‘కేంద్రంలోని బీ�