నీళ్ల కోసం యుద్ధాలు.. అవును! భవిష్యత్తులో నీటి కోసమే యుద్ధం చేయాల్సి రావొచ్చు.. మనం తాగే గుక్కెడు నీటి కోసం ప్రాణాలను తీసే పరిస్థితి తలెత్తవచ్చు.. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న నీటి కొరత దృష్ట్యా ప్రపంచ�
భారీ వానలు, వరదల నేపథ్యంలో అనవసరంగా రిసు తీసుకోవద్దని, అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దని, స్వీయ జాగ్రత్తలు పాటించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విజ్ఞప్తి చేశారు.
బక్రీద్ (ఈద్ ఉల్ అజ్ హా) పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తికి, త్యాగానికి బక్రీద్ ప్రతీకగా నిలుస్తున్న ఈ పండుగ..
రాజకీయ అవకాశవాదం కోసం భారతీయుల్లో విభజన తెస్తున్నారు. దేశంలో కలసిమెలసి జీవిస్తున్న హిందూ, ముస్లిం మధ్య మతం పేరుతో చీలికకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజకీయ కారణాలతో ప్రజలను జైల్లో పెట్టడం వంటి వలసకాలం న�
దళితులకు మంత్రి గంగుల పిలుపు కరీంనగర్ కార్పొరేషన్, జూలై 9: దళితులు ఆర్థికంగా బలోపేతమై జీవితంలో స్థిరపడాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని బీసీ సంక్షేమ శాఖ �
దేశంలో తొలిసారిగా 100% గ్రీన్ గవర్నమెంట్ భవనాన్ని నిర్మిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన నూతన సచివాలయ సముదాయం సమీపంలో నిర్మిస్
హైదరాబాద్ : జూనియర్, డిగ్రీ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల ఉద్యోగాల క్రమబద్ధీకరణకు కోసం రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలి
హైదరాబాద్ : బక్రీద్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ముస్లిం సోదరి, సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే పవిత్ర పండుగ బక్రీద్ (ఈద్ ఉల్ అజ్ హా) అన్నారు. భక్తిని, త్�
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు తక్షణ చర్యలు చేపట్టాలని సీఎస్ సోమేశ్కుమార్ను సీఎం కేసీఆ�
మహబూబాబాద్ : కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలోని కాకతీయ రాజులు నిర్మించిన ఆలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. ఈ సం
రాజకీయ కారణాలతో తెలంగాణ ప్రజలను వేధిస్తున్న బీజేపీ రానున్న ఎన్నికల్లో గెలుపు తమదేనని చెప్పుకోవడం సిగ్గుచేటని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ ఆగ్రహం వ్యక్తం చేశ
ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భూసేకరణ గెజిట్ల విడుదలలో ఎడతెగని జాప్యం చేస్తున్న కేంద్రం 4 నెలల క్రితమే 8 యూనిట్లు ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 2 యూనిట్ల భూసేకరణకే గెజిట్ వి
మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న ఆరోగ్యలక్ష్మి అద్భుత పథకమని నీతి ఆయోగ్ ప్రశంసించింది. బాలామృతంతో పాటు, ప్రత్యేక పరిస్థితులు ఉన్న చిన్నారుల కోసం అందజేస్తున�
ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో అర్చకులకు జీత భత్యాలు దేవాదాయశాఖ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ వెల్లడి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటుపై మంత్రికి కృతజ్ఞతలు సుల్తాన్బజార్, జూలై 8: ఉమ్మడి రాష్ట్రంలో ఏండ్లపాటు వెల