బీజేపీకి పాలన చేతకాదని తేలిపోయిందని, కేంద్రంలో ప్రభుత్వాన్ని మార్చడం ఖాయమని, ఇందులో ఎలాంటి సందేహం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎనిమిదేండ్ల పాలనలో మోదీ సర్కారు దేశంలోని ఏ వర్గానికీ.. ఏ మంచీ చేయలేక�
కేసీఆర్ ప్రెస్మీట్పై కేటీఆర్ ట్వీట్ హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ రెండున్నర గంటల ప్రెస్మీట్లో చెప్పిన అంశాలు రాజనీతి శాస్త్ర విద్యార్థులకు అద్భుత పాఠంలా ఉన్నాయని మంత్
మతవిద్వేషాలకు యాంటీ డోస్ ఇచ్చారు సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ దేశ ప్రజలకు అవసరమైన ప్రత్యామ్నాయ ఎజెండారూపకర్త అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూ
విద్యాసంస్థలకు 3 రోజులు సెలవులు ప్రాణనష్టం లేకుండా జాగ్రత్తలు ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం ఆదేశం హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున అన్ని శాఖల అధికారులు అప�
సీఎం కేసీఆర్ ఉపన్యాసం పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్కు అద్భుతమైన లర్నింగ్ ఎక్స్పీరియన్స్ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావ�
CM KCR Pressmeet | తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్న బీజేపీ నేతల వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. ప్రగతిభవన్లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ తీరుపై మండిపడ్డారు. తెలంగాణ వ�
దేశంలో గుణాత్మక మార్పు రావాలని, అవసరమైతే టీఆర్ఎస్ జాతీయ పార్టీగా మారుతుందని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. దేశం ప్రమాదంలో ఉంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఈ దేశానికి కొత్త ఎజెండా కావాలన్నారు. జాతీయ ర�
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్లో వర్షాలపై ఉన్నతాధికారులు, మంత్రులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షా
CM KCR Press Meet | బీజేపీ ఎవరిని ఉద్దరించిందంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఒక రైతుబీమా ఇచ్చే తెలివి ఉన్నదా మీ గవర్నమెంట�
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తున్నదని, బీజేపీ అసమర్థత వల్ల దేశం పరువుపోతున్నదని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం ఆయన ప్రగతి భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. దేశం�
హైదరాబాద్ : ప్రధాని నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ విరుచుపడ్డారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రగతి భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా�
భారీ వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ప్రజలందరూ స్వీయనియంత్రణ పాటించాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ విషయంపై ఇప్పటికే ఉన్నతాధికారులతో సమీక్షించినట్లు చెప్పారు. ఆదివారం సాయంత�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వానలు మరో రెండు రోజులపాటు కొనసాగనున్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రాణనష్టం జరుగకుండా చూడాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించా�
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితిపై సీఎం మాట్లాడే అవకాశం ఉన్నది. ఇప్పట�
హైదరాబాద్ : గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలెజ్ట్, మరికొన్ని జిల్లాలకు �