స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి రుద్రూర్, జూలై 8 : అభివృద్ధి, ప్రజా సంక్షేమం, భవిష్యత్తు ఆలోచనతో పాలించే వాడే నిజమైన నాయకుడని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రపంచంలోనే గొప్ప ప్రాజె�
నాణ్యత లేని బియ్యాన్ని వెంటనే మార్చండి అధికారులకు మంత్రి గంగుల ఆదేశం హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పాఠశాలల్లో నిల్వ ఉన్న బియ్యాన్ని పరిశీలించాలని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ �
కేసీఆర్పై అక్కసుతోనే రాష్ట్రంపై వివక్ష పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): రాజకీయ కారణాలతో తెలంగాణ ప్రజలను వేధిస్తున్న బీజేపీ రానున్న ఎన్నికల్లో
రాష్ట్రంలో మిగిలి ఉన్న కొద్దిపాటి భూ సమస్యలను పరిష్కరించడానికి రెవెన్యూ యంత్రాంగం సంసిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో వంద ప్రత్యేక బృందాలను ఏర్పా టు చేస్తు
ఎంపీపీలకు చెక్ పవర్ కల్పిస్తూ జీవో జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం క్యాంపు కార్యాలయంలో గజ్వేల్ ఎంపీపీ దాసరి అమరావతి శ్యాంమనోహర్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఎంపీపీలు తదితరులు సీఎం కేసీఆర్, మంత్రి
హైదరాబాద్ : తెలంగాణలో వెనకబడిన వర్గాలకు సీఎం కేసీఆర్ ఆత్మ గౌరవం కల్పించారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఏక సంఘంగా ఏర్పడిన మున్నూరుకాపు, పెరిక, తెలంగాణ మరాఠ మండలి, �
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 33 స్టడీ సర్కిల్ సెంటర్, 4 సివి ల్స్ స్టడీ సర్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయడంపై ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జీఎంఆర్ఎం ట్రస్ట్ ద్వారా ఉచిత శిక్షణ పొందుతున్న యు�
రాష్ట్రవ్యాప్తంగా స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నిరుద్యోగులు సంబురాలు జరుపుకొంటున్నారు. జీఎంఆర్ ద్వారా ఉచిత శిక్షణ పొందుతున్న నిరుద్యోగులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కే�
పటాన్చెరు, జులై 7 : గాంధీజీ కలలు నిజం చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ అని, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో గ్రామాలకు మహర్దశ వచ్చిందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరు మండల�
హైదరాబాద్ : పెట్టుబడిదారులే రాష్ట్రానికి అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్లని సీఎం కేసీఆర్ అంటుంటారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో పరిశ్రమల కోసం అనువైన పాలసీ
రాష్ట్ర వ్యాప్తంగా గత 5 రోజుల్లో రూ.56.43 లక్షల మంది రైతులకు రూ.4801.99 కోట్ల పెట్టుబడి సాయం రైతుబంధు రూపంలో అందింది. బుధవారం ఒక్కరోజే 4.44 లక్షల రైతులకు రూ.857.28 కోట్లు ఖాతాల్లో జమ అయ్యాయి.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వల్లనే రజకులు అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతున్నారని తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ కుమారస్వామి కొనియాడారు. బుధవారం నగరంలోని మే�
బడుగుల జీవితాల్లో సీఎం కేసీఆర్ కొత్త వెలుగులు నింపుతున్నారని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు కిశోర్ గౌడ్, సీహెచ్ ఉపేంద్ర కొనియాడారు. ప్రస్తుతం ఉన్న బీసీ గురుకులాలను విడతలవారీగా రెట్టింపు చేయా