రాష్ట్రవ్యాప్తంగా స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నిరుద్యోగులు సంబురాలు జరుపుకొంటున్నారు. జీఎంఆర్ ద్వారా ఉచిత శిక్షణ పొందుతున్న నిరుద్యోగులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయ ఆవరణలో గురువారం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
– కృష్ణకాలనీ