రాష్ట్రంలో ప్రస్తుతం సర్కార్ కొలువుల జాతర కొనసాగుతున్నది. మూడునెలల నుంచి అభ్యర్థులు పోటీ పడి మరీ చదువుతున్నారు. నిరంతరం పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. పేద కుటుంబాలకు చెందిన అభ్యర్థులు ప్రభుత్వ గ్రంథా
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకాల మేరకు బీసీ స్టడీ సర్కిళ్లను ఎక్స్లెన్స్ సెంటర్లుగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఉద్యోగార్థులకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు పలు మార్పులకు శ్రీకారం �
2022 ఉద్యోగ నామ సంవత్సరం. ఈ ఏడాదిలో ఇప్పటికే ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ కొలువులకు పరీక్షలు పూర్తయ్యాయి.. గ్రూప్-1కు దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. వచ్చే నెలలో పరీక్ష జరుగనున్నది.. మున్ముందు గ్రూప్-2, 3, 4 పోస�
ఈ స్థాయిలో దేశంలో ఎక్కడా లేవు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల జగిత్యాలలో స్టడీ సర్కిల్ ప్రారంభం జగిత్యాల రూరల్, జూలై 23: దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేస్�
రాష్ట్రవ్యాప్తంగా స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నిరుద్యోగులు సంబురాలు జరుపుకొంటున్నారు. జీఎంఆర్ ద్వారా ఉచిత శిక్షణ పొందుతున్న నిరుద్యోగులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కే�
ప్రతి జిల్లాలో నాలుగు చొప్పున ఏర్పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒక్కొక్కటి హైదరాబాద్లో 4 సివిల్ సర్వీసెస్ స్టడీ సర్కిళ్లు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకూ శిక్షణ శిక్షణార్థులకు భోజన, వసతి ఏర్�
సివిల్స్, గ్రూప్-1 పోటీ పరీక్షల్లో ఎస్సీ యువత అద్భుత విజయాలు సాధించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అందుకు కార్యాచరణ రూపొందించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. ఎస్సీ యువత రిజర్వేషన్ కో