రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఖమ్మం, జూలై 4: సీఎం కేసీఆర్ది టర్బో ఇంజిన్ పాలన అని.. తెలంగాణకు డబుల్ ఇంజిన్ అవసరం లేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని ట్యాంక్బండ్
హైదరాబద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఎన్నారైలు నినదించారు. ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) మహాసభలకు హాజరైన సందర్భంగా టీఆర్ఎస్ యూఎస్ఏ ఆధ్వర్యంల�
దేశాన్ని అదానీ, అంబానీకి అమ్మినందుకేనా ఈ కార్యక్రమాలు? రాష్ర్టానికి రావాల్సిన నిధులను ఎందుకు అడగలేకపోయారు? రాష్ట్ర బీజేపీ నేతలపై ప్రభుత్వ విప్ బాల సుమన్ ధ్వజం హైదరాబాద్, జూలై 3, (నమస్తే తెలంగాణ): హైదరాబ�
పార్లమెంటులో ఒకమాట.. ప్రజల ముందు మరోమాటా? సాగునీటికి నిధులిచ్చినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా సీఎం అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ సమాధానం లేదు ప్రధాని మోదీది పసలేని, పేలవమైన ప్రసంగం రైతుబంధు సమితి రాష్ట్ర �
అందుకే తెలంగాణలో పర్యటనలు దళితుల బతుకుల్లో మార్పునకు కేసీఆర్ కృషి విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి సంస్థాన్ నారాయణపురం, జూలై 3: సీఎం కేసీఆర్ ను చూస్తేనే ఢిల్లీలోని బీజేపీ అధిష్ఠానం ఉలిక్కిపడుత�
7 నుంచి కాకతీయ వైభవ సప్తాహం సన్నాహక సమావేశంలో మంత్రి సత్యవతి హనుమకొండ, జూలై 3: కాకతీయులది ప్రజారంజకమైన పాలన అని, వారి చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కాకతీయ వ�
రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతోందని ఎమ్మార్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ వనస్థలిపురం డివిజన్ విస్తృత స�
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నదని ప్రముఖ కవి, సినీ గేయ రచయిత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ అన్నారు. వాసవీ సేవా కేంద్రం ఆధ్వర్యంలో లక్డీకాపూల్లోని సేవా కే�
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోనే దేశంలో డబుల్ ఇంజిన్ పాలన వస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. పరేడ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ, అమిత్షా ప్రసం�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఖ్యాతి విశ్వ వ్యాప్తం అయిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తెలుగు వాళ్లమంతా ఒక చోట కలవడం ఆనందంగా ఉంది. ఎక్కడ ఉన్నా మనమంతా ఒక్కటే అ�
దేశంలో తప్పు జరుగుతున్నది ఏ ఒక్క హామీని మోదీ నెరవేర్చలేదు 700 మంది రైతులను బలిగొన్నారు సిన్హా గెలిస్తే దేశ ప్రతిష్ఠ పెరుగుతుంది ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలి రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనే సభ్యులకు ముఖ్యమంత�
నరేంద్ర మోదీ ప్రధానిగా పనిచేయటం లేదని, తన షావుకారు దోస్త్కు సేల్స్మ్యాన్గా పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస
మోదీ నిర్ణయాలతో దేశ ప్రతిష్ఠకు భంగం అంతర్జాతీయంగా భారత్కు తీవ్ర నష్టం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: కేసీఆర్ హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొడతామన్న బీజేపీ నే�