శ్రీనివాస్ అనే వ్యక్తి 15ఏండ్లుగా ఆటోనే నమ్ముకున్నాడు. కుటుంబాన్ని పోషిస్తుండు. ఇటీవల అన్నం పెట్టే ఆ ఆటోను నడపడం మానేశాడు. కారణం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 714 ఫిట్నెస్ పెనాల్టీ. రోజుకు రూ.50 జరిమానా �
ఈ నెల 17వ తేదీన జరుగనున్న లష్కర్ బోనాలతో పాటు తన నివాసం వద్ద ముత్యాలమ్మ ఆలయంలో నిర్వహించనున్న ఉత్సవాలకు హాజరు కావాలని సీఎం కేసీఆర్కు డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇందుకు �
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వాగులు, వంకలు, రిజర్వాయర్లు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో వర్షాలు, వరదల పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారుల�
హైదరాబాద్ : ఈ నెల 17 వ తేదీన నిర్వహించే శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆలయ అధికారులు, పాలక మండలి సభ్య�
CM KCR | కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో వరద ఉధృతిపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్చేసి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్
మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి జిల్లా యంత్రాంగంతో అత్యవసర సమీక్ష నష్టం అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశం నిర్మల్ టౌన్, జూలై 12 : భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర అ�
షాద్నగర్ ప్రాంత ప్రజలు, కార్మికులు, విద్యార్థుల స్వప్నం సాకారం కానున్నది. షాద్నగర్ ప్రాంతంలో పరిశ్రమలు, ఉపాధి కేంద్రాలు నానాటికి పెరుగుతుండడం, ఆయా పరిశ్రమల్లో విధులు నిర్వహించేందుకు సరిపడ ఉపాధి స్�
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు ఇవాళ తన పుట్టిన రోజు వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. తన జన్మదినం సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా తన బాబాయి, ఎ
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీశ్ స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి ప్రదాత కేసీఆర్ను గత రెండు, మూడు రోజులుగా బీజే�
హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీడీ వర్కర్స్ కాలనీలో విద్యుత్ షాక్తో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే గంప గోవర్ధన్
జగిత్యాల : జగిత్యాల జిల్లా రాయికల్ మండలం బోర్ణపెల్లి సమీపంలో గోదావరి నది మధ్యలో ఉన్న కుర్రు గ్రామంలో తొమ్మిది మంది కౌలు రైతులు చిక్కుకున్నారు. ఈ కూలీలను రక్షించాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి �
‘మహారాష్ట్ర సహా రాష్ట్రంలోని ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎస్సారెస్పీ తదితర రిజర్వాయర్లకు వచ్చే వరదను ఎప్పటికప్పుడు కింద