హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వరద ప్రభావిత ప్రాంతాల జిల్లాల వైద్యారోగ్య శాఖ అధికారులు, డాక్టర్లతో ఆ శాఖ మంత్రి హరీశ్రావు ఇవాళ సమీక్ష నిర్వహించారు. గోదావరి నది పరివాహక ప్రా�
CM KCR | గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది
CM KCR | ఈ నెల 18 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ నేడు టీఆర్ఎస్ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ప్రగతిభవన్లో మధ్యాహ్నం ఒంటి గంటకు
దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో సబ్బండ వర్ణాలకు సమన్యాయం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి ప్రశంసించారు.
బీహార్ మంత్రి జమాఖాన్, యూపీ మాజీ ఎంపీ సలీమ్ అన్సారీ ప్రశంస రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్,మహమూద్ అలీతో భేటీ హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ లాంటి ఉత్తమ లౌకిక నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్ర�
ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ సమరశంఖాన్ని పూరించనున్నారు. దేశంలో ప్రమాదంలో పడుతున్న ఫెడరల్, సెక్యులర్, ప్రజాస్వామిక విలువలను కాపాడాలనే తన ప్రయత
రాజకీయాల్లో యువతకు సీఎం కేసీఆర్ అద్భుత అవకాశాలు కల్పిస్తున్నారని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర కొనియాడారు. ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన మేడే రాజీవ్సాగర్కు శుక్రవారం ఆయన శుభాకాం
ఉత్తర తెలంగాణలో కురిసిన ఊహకు అందని వానలతో అనుక్షణం ప్రభుత్వం అప్రమత్తంగా మెదిలింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా పకడ్బందీగా వ్యవహరించారు. వాతావరణ శాఖ త�
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ పార్టీలలో అంగబలం, అర్థబలం అధికంగా ఉన్న పార్టీ కాబట్టి తమ అభీష్టం మేరకు ఒక మహాసమావేశం నిర్వహించడం పెద్ద పనేమీ కాదు. ఇక భారీ ప్రదర్శనలు, �
హైదరాబాద్ : భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నది. వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సహాయక చర్యలు చేపట్టేందుకు హెలికాప్టర్తో పాటు అవసరమైన వాహనాలను సమకూర�
హైదరాబాద్ : కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమరశంఖం పూరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి వచ్చే అన్ని రాష్ట్రాల విప�
హైదరాబాద్ : తెలంగాణలో ఎన్నడూ లేనంతగా కురుస్తున్న భారీ వర్షాలతో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా సీఎం కేసీఆర్ పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. చెన్నూరు మండలం సోమన్పల్లి వ�