హైదరాబాద్ : వర్షంలోనే వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్ మరికాసేపట్లో భద్రాచలం చేరుకోనున్నారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను గోదావరి బ్రిడ్జి మీద నుంచి సీఎం
CM KCR | గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. వాన పడుతున్నప్పటికీ ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఆదివారం ఉదయం హనుమకొండ నుంచి రోడ్డు మార్గాన
Talasani Srinivas yadav | సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
CM KCR | గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. అధిక వానలతో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా హనుమకొండ నుంచి రోడ్డు మార్గాన ఏటూరునాగారం బయలు దేరారు.
అదును సమయానికి రైతుబంధు అందుతుంది నాకు ఎకరం భూమి ఉన్నది. సరిగ్గా అదును సమయానికి రైతుబంధు సొమ్ము అందుతుంది. సర్కారు ఇచ్చే పైసల తోనే ఏటా నేను మందుకట్టలు, విత్తనాలు కొనుక్కుంటున్నా. మా ఊర్లో అందరూ సాగు ఖర్చు
వరద బాధితులకు మంత్రుల భరోసా ముంపు ప్రాంతాల్లో విస్తృత పర్యటన.. గ్రామాల్లో సహాయక చర్యల పర్యవేక్షణ నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 16: గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలతో ముంపునకు గురైన ప్రాంతాల్లో మంత్రుల
అధిక వానలతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని స్వయంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆది, సోమవారాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఇందుకోసం శనివారం సాయంత్రమే సీఎం వరంగ�
‘మిషన్ కాకతీయ’తో పూర్వవైభవం మత్తళ్లు, చెరువులు బలోపేతం నాడు చిన్నపాటి వర్షానికే కొట్టుకుపోయిన వైనం నేడు కుండపోత వర్షాలకు సైతం చెక్కు చెదరని నిర్మాణం సర్కారు సంకల్పానికి పల్లెలే సాక్ష్యం జిల్లాలో 3,426 చ�
స్త్రీల సంక్షేమానికి, భద్రతకు రాష్ట్రంలో అనేక పథకాల అమలు మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి హైదరాబాద్, జూలై 16(నమస్తే తెలంగాణ): పిల్లలను ఆడ, మగ అంటూ భేదాభిప్రాయంతో కాకుండా ఇద్దరికీ సమ�
పూర్తయిన వాటిని ప్రారంభించేందుకు సిద్ధం చేయాలి నెలలోగా పెండింగ్ పనులు పూర్తవ్వాలి నాణ్యతలో తేడా రావొద్దు సంగారెడ్డి కలెక్టర్ శరత్నాయక్ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభా�
హైదరాబాద్ : వరంగల్లో వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్ వరంగల్ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలతో కలిగిన నష్టం వివరాలను త
హైదరాబాద్ : తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని నిరసిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో గళం విప్పాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులను ఆదేశించారు. �