కూసుమంచి, జూలై 21 : సమైక్య పాలనలో ఒక్క పంటకే సాగునీరు అందక పంటలు ఎండి పోయేవి. అలాంటి పరిస్థితి నుంచి స్వరాష్ట్రంలో రెండు పంటలకు పుష్కలంగా సాగునీటిని అందించే విధంగా వ్యవసాయ రంగంపై విజన్ కలిగిన ఏకైక సీఎం కేస
హైదరాబాద్ : తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ నాయకత్వంలో మహిళల స్వయం సమృద్ధి కి ఎప్పుడూ లేనంతగా కృషి జరుగుతున్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా ఆయా సంఘాల మహిళ�
అన్నదాతకు కొండంత అండ ‘రైతుబీమా’ మెదక్ జిల్లాలో 3472 కుటుంబాలకు రూ.173 కోట్లు సంగారెడ్డిలో 5,258 మందికి రూ.262 కోట్ల బీమా పరిహారం ఒక్కో రైతు కుటుంబానికి రూ.5 లక్షల బీమా వర్తింపు 18-59 ఏండ్ల వయసులోపు రైతులు అర్హులు పెద్�
రోడ్డెక్కిన రైస్మిల్లర్లు, కార్మికులు హనుమకొండలో భారీ ర్యాలీ, ధర్నా హనుమకొండ, జూలై 20: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బియ్యం సేకరణలో కొర్రీలు పెట్టడంతోపాటు అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల రైస్మిల్ పర
నిధులు, నీళ్లు, ఉద్యోగాలు సీఎం కేసీఆర్తోనే సాధ్యం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించిన ఘనత బీజేపీది పంచాయతీరాజ్శాఖ cx పాలకుర్తి రూరల్/తొర్రూరు, జూలై 20: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ, హోంమంత్�
హైదరాబాద్ : నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం కేసీఆర్ను పరుష పదజాలంతో దూషించడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొ
తెలంగాణ రాష్ర్టానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శ్రీరామరక్ష అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. చరిత్రలో ఎన్నడూ రానంత వరదలు ముంచుకొస్తే.. బీజేపీ, కాంగ్రెస్ బురద రాజకీయాలు చేస్త�
భద్రాచలం క్షేత్రాన్ని వరద ముప్పు నుంచి శాశ్వతంగా తప్పించడానికి అవసరమైన నిర్మాణాలు చేపట్టడం కోసం పట్టణం చుట్టూ ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కేంద్�
నాశనమవుతున్న వ్యవస్థను కాపాడటానికి ఒకరు వస్తారు. ఆయనే కేసీఆర్. ‘ఏక్ కేసీఆర్.. సబ్ కా దీదార్’. ఇది యావత్ దేశ ప్రజలు అంటున్న మాట. పతనమవుతున్న రూపాయి, పాతాళానికి తొక్కేయబడిన జీడీపీ, లౌకికత్వం, ప్రజాస్వ
సంగారెడ్డి : సంగారెడ్డి పట్టణ కేంద్రంలో రూ.50 కోట్ల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేశారు. బీసీ బాలికల కాలేజీ హాస్టల్ భవనానికి మం�
కేసీఆర్ను ఎదుర్కొనలేక కాళేశ్వరంపై నిందలు ఇంజినీర్ పెంటారెడ్డికి రేవంత్ క్షమాపణలు చెప్పాలి నీటి వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రకాశ్ ధ్వజం హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ పోలింగ్లో తెలంగాణకు చెందిన 117 మంది ఎమ్మెల్యేలతో పాటు ఆంధ్రప్రదేశ్ కందుకూరు ఎమ్మెల్యే మహీధర్