హైదరాబాద్ : పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యార్థాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేయడంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో మూడు కొత్త మండ�
హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 13 మండలాలు ఏర్పాటు అయ్యాయి. ప్రజల ఆకాంక్ష, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి, పరిపాలనా సంస్కరణల్లో భాగంగా మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర
హైదరాబాద్ : మరో మూడు, నాలుగు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఎ�
హైదరాబాద్ : ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్ట్లు, చెరువులు, కుంటలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర�
వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న దాశరథి స్వప్నాన్ని నిజం చేస్తున్న కేసీఆర్ తెలంగాణ రైతుదని చూపారు:ప్రముఖ రచయిత్రి సుజాతారెడ్డి ప్రశంసలు అట్టహాసంగా ‘నా తెలంగాణ ప్రగతి ప్రస్థానం.. సాహితీ సప్తాహం’
రెండు జీవనదుల నడుమ, ఏటికి ఎత్తుమీదున్న తెలంగాణలో ఏనాటికైనా నీళ్లు పారాలన్నది ఒక కల. అది ప్రతి తెలంగాణ వాసి కల. ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి భూమిపుత్రుడి కల. అది బీడువారిన కన్నులతో కష్టపడ్డ రైతు కల.
ఈ నెల 28 నుంచి ఆగస్టు 10 వరకు చెన్నైలో జరిగే 44వ ఫైడ్ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ పోటీలకు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆహ్వానించారు.
తరతరాలుగా అడవికే పరిమితమై అభివృద్ధికి ఆమడదూరాన ఉన్న చెంచు జాతి ప్రజల పునరుజ్జీవనానికి కేసీఆర్ పునాదులు వేస్తున్నారు. కొద్దిరోజుల కింద దట్టమైన నల్లమల అడివిలోకి 20 కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేసి కొమ్మెనప�
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ.. తన రచనలతో తెలంగాణ అస్తిత్వపు భావాజాలాన్ని నలుదిశలా చాటిన సాహితీ యోధుడు, మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతిని పురస్కరించుకొని.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా నిలిచే ‘న�
ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ హాలియా, జూలై 22 : సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్ర అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకు పోతున్నదని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. అనుముల, పెద్దవూర, త్రిపురారం, గుర్రం�
పేద, మధ్య తరగతి కుటుంబాలపై జీఎస్టీ భారం పాలు, పాల ఉత్పత్తులపైనా కొత్తగా పన్ను పేదలపై పెత్తనం.. కార్పొరేట్లకు ధారాదత్తం ఐదేళ్లలో మూడింతలు పెరిగిన ఇంటి ఖర్చులు కేంద్రం తీరుపై మండిపడుతున్న మహిళలు కేంద్రం వ�
దక్కనీ, కాకతీయ శైలిలో అన్ని హంగులతో సర్వాంగసుందరంగా రూపుదిద్దుకొంటున్న నూతన సచివాలయ నిర్మాణం పూర్తి కావొచ్చింది. మిగిలిన కొద్దిపాటి పనులు కూడా పూర్తి చేసి దసరా నాటికి ప్రారంభించేందుకు సిద్ధం చేయనున్న�
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ 19 కోట్ల పంట రుణాల పంపిణీ సంగెం, జూలై 21: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కోటి ఎకరాలకు నీరందిస్తున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వ�
ఆయన కనిపిస్తే చేతులూపుతూ.. ఆయన కనిపించేంత దూరం పరుగులు, చేయెత్తితే దారిపొడవునా దండాలు, మా నాయకుడొచ్చాడన్న ఉద్వేగం, ‘జై కేసిఆర్’, ‘జై తెలంగాణ’ నినాదాలు.. తాము కష్టాల్లో ఉన్నా.. ఆ కష్టాలు తీర్చే మా నేత వచ్చా